5.4గా తీవ్రత నమోదుగ్యాంగ్టక్/కోల్కతా: సిక్కింలో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైంది. పశ్చిమబెంగాల్, బీహార్లలోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో
మూడు రాష్ట్రాలో భూకంపనలు | నేపాల్ సరిహద్దు రాష్ట్రాలను సోమవారం భూకంపం తాకింది. బీహార్, అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పట్నా, అరారియా, కృష్ణగంజ్ జిల్లాల్లో రాత్రి 8 గంటల 49 నిమిషాల ప్రాంతంలో ప్రకం�
హుగ్లీ: కాలుకు గాయం కావడంతో వీల్ చైర్లోనే అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఈ ఎన్నికల్లోనూ తృణమూల్ ఘనవిజయం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఒంటి కాలుతోన�
చెన్నై: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అద్భుతమైన ఫలితాలను సాధించబోతున్నదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ప్రెస్ కాన్ఫరె�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగో విడుత బరిలో ఉన్న 372 మంది అభ్యర్థుల్లో దాదాపు 22శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఒ
బెంగాల్ | బెంగాల్లో బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ విమర్శించారు. ఎంఐఎం పార్టీ, ఇండియన్ సెక్యులర్(ఐఎస్ఎఫ్) పార్టీలు కలిసి పోటీ చేసేలా బీజేపీ ప్రోత్సహించిందని ఆరోపించా
కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మమత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా వ్యవహరిస్తు�