నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నందిగ్రామ్లో అక్కచెల్లెళ్లు, తల్లుల ఆదరణ కోసమే తాను ఇ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు
కోల్కతా : హోలీ వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తపై తాను చేయిచేసుకోలేదని బీజేపీ నేత బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. కాషాయ పార్టీ నేత కార్యకర్తను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కినా బాబుల్ సుప్రియో తన చ
కోల్కతా : బీజేపీపాలిత రాష్ట్రాలకు చెందిన సాయుధ దళాలను బెంగాల్లో వినియోగించరాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత సువేంద
కోల్కతా: నెల రోజుల క్రితం బీజేపీ కార్యకర్త అయిన తన కుమారుడు గోపాల్ మజుందార్కు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు శోవ మంజుందార్ (85) మృతిచెందారు. ఉత్తర 24 ప
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత లాకెట్ చటర్జి ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర రసాయనాలతో కూడిన రంగులను చల్లారు. లాకెట్ చటర్జీ శనివారం హుగ్లీ జిల�
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు | పశ్చిమ బెంగాల్లో ఒకటి రెండు చోట్ల చెదరుమదురు ఘటనల మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతున్నది. సాయంత్రం 5 గంటల వరకు 71.47 శాతం పోలింగ్ నమోదైంది.
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్ జరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ బంగ్లాదేశ్కు వెళ్లి బెంగాల్ గురించి మాట్లాడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఆగ్రహం �
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ నేపథ్యంలో బీజేపీ నేత సువేందు అధికారి సోదరుడు సుమేందు అధికారి వాహనంపై పర్బ మేదినిపూర్ జిల్లా సబజ్పుత్ ప్రాంతంలో శనివారం దుండగులు దాడికి పా�
న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు విభజన శక్తులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. పశ్చిమ బెంగాల్, అసోంలో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలి
కోల్కతా: పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఝగ్రామ్లోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఎనిమిది విడుతల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగ