న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్కు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. తనను గాయపడేలా చేసిన అమిత్ షా త
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రచారంలో పాల్గొన్న సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ జయా బచ్చన్ తన అభిమాని పట్ల దురుసుగా వ్యవహరించారు. సెల్ఫీ తీసుకునేందుకు ముంద�
సువేందు అధికారికి ఈసీ నోటీసులు | పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఎన్నికల కమిషన్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో నోటీసుపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. సీపీఐ (ఎంఎల్) సెంట్రల్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో యాంటీ రోమియో స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుగ్ల�
మమతా బెనర్జీ | మోదీ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హౌరాలోని దొమ్జూర్ నియోజకవర్గంలో పర్యటించి�
కోల్కతా : అసెంబ్లీ ఎన్నికల అనంతరం పశ్చిమ బెంగాల్కు తృణమూల్ కాంగ్రెస్ నుంచి విముక్తి లభిస్తుందని యూపీ సీఎం, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల మూడో దశ పోలింగ్ ఉద్రిక్తతల నడుమ సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్ ఆరంభాగ్ అభ్యర్ధి సుజాత మొండల్పై మహల్లాపరలోని 263వ పోలింగ్ కేంద్రం వద్ద దాడి జరిగింది. బీజేప
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. సెమీ స్టేట్ పుదుచ్చేరి సహా పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాల్లో ఇవాళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జర�
ఉత్తర బెంగాల్లో భూకంపం | ఉత్తర బెంగాల్లో సిక్కీం, నేపాల్ సరిహద్దులో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 4.1 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి.
475 నియోజకవర్గాలకు | దేశవ్యాప్తంగా మంగళవారం నాలుగు రాష్ట్రాలు, యూటీలోని 475 నియోజకవర్గాలతో పాటు రెండు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. ఆరు గంటల వరకు కొనసాగనుంది.