కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని,
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండకు నిరసనగా బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ నిరసన కార్యక్రమం చేపట్టారు. బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో కాషాయ పార్టీ పాల్గొనదని, విధ
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
MHA team: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతున్నది.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర అల్లర్లలో 21 మంది మరణించారని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పాలక టీఎంసీ కార్యకర్తలు తమ పార�
న్యూఢిల్లీ: ఒక కేంద్ర మంత్రికే రక్షణ లేకపోతే బెంగాల్లో ఎవరైనా సురక్షితంగా ఉండగలరా అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్లో కేంద్ర మంత్రి వీ మురళీధరన్ కాన్వాయ�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండపై వాస్తవాలు నిగ్గుతేల్చేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నలుగురు సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ బృందం గురువారం రాష