కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు కొందరు మహిళలు రాఖీలు కట్టారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని డమ్డమ్ ప్రాంతంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్�
కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర
శంషాబాద్ రూరల్:షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని బోల్తాపడడంతో 15 మందికి స్వల్పగాయాలైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ రూరల్ పోలీస్ స్ట�
శంషాబాద్ | నగర శివార్లలోని శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత�
Yasmin Nigar Khan: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లగానే నేతలు దేశం విడిచి పారిపోయారని, కానీ సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నారులు, నిరుపేదలు మాత్రం సాయుధుల ఆగడాలకు బలవుతున్నారని
Jalpaiguri : రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం | పశ్చిమ బెంగాల్లో రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వే (ఎన్జేపీ) స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించారు. వెంటనే స్థానిక రైల్వ�
కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను �
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రి
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�