కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసన్సోల్ బహిరంగసభలో ప్రసంగించిన ప్రధాన
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఐదో దశ పోలింగ్ లో బుధవారం కమర్హాటీ పోలింగ్ బూత్ నెంబర్ 107లో బీజేపీ ఏజెంట్ మరణించారు. ఏజెంట్ ఆకస్మిక మరణంపై ఈసీ నివేదిక కోరింది. ఏజెంట్ గా కూర్చున్న అ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను ఈసీ నిషేధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీ కొవిడ్-19ను వ్యాప్తి చేస్తోందని సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి కనీసం 70 స్ధానాలు కూడా రావని అన్నారు. బెంగ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్లో కేంద్ర బలగాలు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించిన ఘటన చోటుచేసుకున్న కూచ్బెహర్ జిల్లా సితాల్కుచ్చిలో సీఎం మమతా బెనర్జీ బుధవారం పర్యటిం
చెన్నై : ముస్లిం ఓట్లు, కేంద్ర బలగాలపై తిరగబడండి అన్న వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయి పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఒకరోజు ఎన్నిక ప్రచారం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈసీ నిర్ణయాన్న�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత సీఎం, తృణమూల్కాంగ్రస్ అధినేత్రి మమతా బెనర్జీలో అలజడి నెలకొందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీదీలో ఓటమి భయం కనిపిస్తో
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�