కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎంగా వరుసగా మూడోసారి అధికార పగ్గాలు చేపట్టిన మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చెలరేగిన రాజకీయ హింస వెనుక కాషాయపార్టీ హ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎంగా మూడోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన మమతా బెనర్జీ అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఐపీఎస్ అధికారి వీరేంద్రను బెంగాల్ డీజీపీగా తిరిగి నియమించారు. జావేద్ షమ�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎ�
కోల్కతా: బెంగాల్ లో పరిస్థితి చేజారుతున్నదని గవర్నర్ జగదీప్ ధంకర్ అభిప్రాయపడుతున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని పలుచోట్ల చెలరేగుతున్న హింసాకాండపై చర్చించేందుకు ఆయన డీజీపి తదితర పోలీసు ఉన్నతాధికార
టీఎంసీ శాసనసభ పక్ష నాయకురాలిగా మమత | తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ పార్టీ శాసనసభ పక్ష నాయకురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో మమత అధ్యక్షతన సమావేశం జరిగింది.
ఎన్నికల్లో అహంకారం.. ధనబలం ఓడిపోయింది : కపిల్ సిబల్ | పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అహంకారం, ధనబలం ఓడిపోయాయని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ పేర్కొన్నారు.
Prashant Kishor | ప్రశాంత్ కిశోర్ ఏ రాష్ట్రంలో అడుగుపెడితే అక్కడ తన సత్తా చాటుతున్నాడు. తాను పనిచేసిన పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెడుతున్నాడు.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ( West Bengal Assembly Elections ) ఘన విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం కైవసం చేసుకునే దిశగా మమతా బెనర్జీ ( Mamata Banerjee ) సత్తా చాటారు. కాషాయ పార్టీతో హోరాహోరీ పోరు ఎదురైనా తనదైన వ్య�