కోల్కతా: పశ్చిమబెంగాల్లో మొదటి నాలుగు విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని చూసిన తర్వాత కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీకి ఓటమి ఖాయమనే విషయం అర్థమైందని, అందుకే వాళ్లు ఇప్పు�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నాలుగో విడుత పోలింగ్ సందర్భంగా కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది జరిపిన కాల్పుల్లో నలుగురు మరణించడాన్ని బెంగాల్ సీఎం మమతాబెనర్జి ఒక హత్యాకాండగా అభివర్ణించారు.
కోల్కతా : దీదీ ముఖంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఓటమి భయంతో బెంగాల్లో హింసను ప్రేరేపిస్తూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్ర�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్లో భాగంగా ఇవాళ నాలుగో విడుత పోలింగ్ జరుగుతుండగా బీజేపీ విడుదల చేసిన ఒక ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది. టీఎంసీ ప్రభ
కోల్కతా: పశ్చిమబెంగాల్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జోరందుకున్నది. ఓటర్లు భారీగా క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బహెలా తూర్పు నియోజక�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. పోలింగ్ ప్రారంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. దాంతో �
ప్రధాని | పశ్చిమ బెంగాల్లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజలు రికార్డు స్థాయిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో నాలుగో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న పశ్చిమ బెంగాల్లో ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరుగుతున్