కరోనా నెగెటివ్| పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు పెరుగుతుండంతో సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నది. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల నుంచి బెంగాల్కు వచ్చే వారికి కరోనా నెగెటివ్ ని�
కోల్కతా : రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా కేటాయింపుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను ఇతర రాష్ట్రాలకు మళ్లించరాదని డిమాండ్ �
కొవిడ్ వ్యాక్సిన్ ఫ్రీ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని ఆ రాష్ర్ట బీజేపీ నాయకత్వం
కోల్ కతా : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో లాక్డౌన్ విధించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మే 5 నుంచి బెంగాల్ లో 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ డోసులు అందిస్తామని దీ
కోల్కతా: కరోనా మహమ్మారి మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ వైరస్ చిన్నాపెద్దా, బీదాబిక్కీ అనే తేడా లేకుండా అందరి ప్రాణాలు తీస్తున్నది. తాజాగా పశ్చిమబెంగాల్కు చెందిన ప్రముఖ కవి శంఖ ఘోష్ (89) క�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మిగిలిన మూడు దశల పోలింగ్ ను ఒకేసారి చేపట్టాలని కోరుతూ పాలక టీఎంసీ నేతలు మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించారు. బెంగాల
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు అయిదు దశల పోలింగ్ ముగిసింది. ఇంకా మూడు దశల పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఆరు, ఏడు, ఎనిమిదవ దశల పో
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కుపైగా స్ధానాల్లో గెలుపొంది అధికార పగ్గాలు చేపడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ లో బీజేపీ మాత్రమే చొరబాట