కోల్కతా: పశ్చిమబెంగాల్లో తొలి విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉదయం ఏడు గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా పుంజుకుంటున్నది. కాగా, కోంటై నియోజకవర్�
న్యూఢిల్లీ : రికార్డు స్థాయిలో ప్రజలు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్, అసోంలో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. తొలి విడతలో బెంగాల్
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్, అసోంలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్లో 30 స్థానాలకు, అసోంలో 47 స్థానాలకు తొలి దశలో ఎన్నికలు జరుగుతుండగా.. ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. బెంగాల్ల
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలివిడత పోలింగ్కు ఒకరోజు ముందు బాంబు పేలుళ్లు కలకలం రేపాయి. బంకురా జిల్లాలోని జాయ్పుర్ ప్రాంతంలో శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయంలో బాంబు పేలుడు �
కోల్కతా: రసవత్తర పోరుకు బెంగాల్ సిద్దమైంది. హై వోల్టేజ్ ప్రచారం తర్వాత.. రేపే పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 30 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ స్థా�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన ముగిసిందని ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. బుధవారం కాంటైలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని.. సభకు హాజరైన ఓట�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో పార్టీల మధ్య పరస్పర దాడులు, రాజకీయ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బెంగాల్లోని కూచ్బెహార్ జిల్లాలో ఒక మండలానికి అధ్యక్షుడిగా
కోల్కతా : ప్రభుత్వ రంగ సంస్ధలను కేంద్ర ప్రభుత్వం తెగనమ్ముతోందని ప్రధాని నరేంద్ర మోదీ అసత్యాల ఫ్యాక్టరీ ఒక్కటే మిగిలి ఉంటుందని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. బ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్షా ఆదివారం నాడిక్కడ విడుదల చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేష�