కోల్కతా: కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. అదేవిధంగా టీఎంసీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా పార్టీ అధినాయకత్వం నియమించింది. మాజీ ప్రధాన
బెంగాలీలకు రైతు నేత రాకేశ్ టికయిత్ పిలుపు నందిగ్రామ్లో కిసాన్ మహా పంచాయత్ పాల్గొన్న మేధాపాట్కర్ తదితరులు, రైతు నేతలు కోల్కతా, మార్చి 13: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పశ్చిమబెంగాల్ ప్
ముంబై: పశ్చిమ బెంగాల్లో హింస గురించి మాత్రమే బీజేపీ, కేంద్ర ప్రభుత్వం ఆందోళన చెందుతున్నాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. బెల్గాంలో గత 8 రోజులుగా మరాఠీ ప్రజలపై దాడి జరుగుతున్నదని, దీని గురించి ఎవర
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నేత సువేందు అధికారి ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై పో�
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్ర మాజీ మంత్రి, ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేలో చేరిన కీలక నేత సువేందు అధికారి నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ దాఖలు చేశారు. సు�
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న అత్యాధునిక రాఫెల్ ఫైటర్ జెట్ల రెండవ స్క్వాడ్రన్ను ఏప్రిల్లో భారత వాయుసేన(ఐఏఎఫ్)లో ప్రవేశపెట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అలీపూర్దుర్ జిల్లాల�
న్యూఢిల్లీ : జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ) స్టూడెంట్ యూనియన్ చీఫ్ అయిషీ ఘోష్ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. సీపీఐ(ఎం) పార్టీ తరపున ఆమె జామురియా నియోజకవర్గం �
కోల్కతా : దీదీ కోటలో పాగా వేయాలని పరితపిస్తున్న కాషాయ పార్టీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తోంది. మిథున్ చక్రవర్తి వంటి స్టార్లను ప్రచార బరిలో దింపుతోంది. బెంగాల్ అస�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇవాళ నందిగ్రామ్లో నామినేషన్ దాఖల
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు జిల్లాల్లో భారీగా నాటుబాంబులు పట్టుబడుతుండటం కలకలం రేపుతున్నది. మంగళవారం దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని బంగర్ ప్రాంతంలో సుమారు 200 నాటుబాంబులను పోల
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం 8 విడుతల్లో పోలింగ్ నిర్వహించాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో �