కోల్కతా: వీధి కుక్కలకు ఆహారం వండి పెట్టి వాటి బాగోగులు చూసే ఒక వ్యక్తిపై స్థానికులు దాడి చేయడంతో ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఆ కుక్కలు కొన్ని రోజులపాటు ఆకలితో అలమటించాయి. గమనించిన ఒక జంతు ప్రేమికురాలు వాట�
కోల్కతా : మూడు రోజుల క్రితం తమ అభ్యర్థిగా ప్రకటించిన ఓ మహిళా నేతను అకస్మాత్తుగా టీఎంసీ నాయకత్వం మార్చేసింది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనందున ఆమెను పోటీ నుంచి తప్పిస్తున్నట్లు టీఎంసీ నాయకత్వం పేర్కొంటున్నది.
రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ ప్రజలకు నమ్మకద్రోహం చేశారు. బెంగాల్ ప్రజలకు అక్కగా ఉంటానని నమ్మించి అధికారంలోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత బంధుప్రీతికి తలొ�
కోల్కతా: బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ఆదివారం బీజేపీ కండువ కప్పుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్వర్గియా ఆయన్ని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ‘నన్ను విషంలేని పా
కోల్కతా: ఈ నెల 12 నుంచి తాను అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతానని ఇవాళ బీజేపీలో చేరిన ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీలో మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నార
కోల్కతా: త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి, ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉండి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే 291 మందితో పూర్తి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువెందు అధికారి పోటీ చేయనున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో ఆమెతో తలపడనున్నారు. ఈ మేరకు 57 మంది అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శన
కోల్కతా: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ అధికారులను ఉసిగొల్పడం ద్వారా బీజేపీ తనను బెదిరించలేదని తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జి స్పష్టంచేశారు. ఒక నేత విషయంలో బీజేపీ ఇదేపని చేసిందని, తన విషయంలో �
కోల్కతా: పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో నేత గుడ్బై చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల తొలి విడుత పోలింగ్కు కొద్ది రోజుల ముందు టీఎంసీ నేత, మాజీ ఎమ్మెల్యే దినేశ్ బజాజ్ పార్టీకి రాజీనామ�
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో తాను చాలా క్రీయాశీలంగా వ్యవహరిస్తానని గత నెల టీఎంసీకి రాజీనామా చేసి, ఇవాళ బీజేపీలో చేరిన సీనియర్ నేత దినేశ్ త్రివేది చెప్పారు.
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. టీఎంసీని వీడి బీజేపీలో చేరిన సువేంద్రు అధికారి గత ఎన్నికల్లో బరిలో నిలిచిన నందిగ్రామ్ నుంచి పోటీచేస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమ
నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగుతున్నా ఏంచేస్తారో చేస్కోండి.. విజయం మాదే: మమత ఒకే దఫాలో అభ్యర్థుల జాబితా విడుదల కోల్కతా, మార్చి 5: తమకు తొలిసారిగా అధికారం దక్కడానికి కారణమైన పోరుగడ్డ నందిగ్రామ్ నుంచే పో
కోల్కతా : ఎన్నికల వేళ ఎన్నో సిత్రాలు చూస్తుంటాం. కొన్ని విచిత్రంగా ఉంటుండగా.. మరికొన్ని నవ్వు తెప్పిస్తుంటాయి. మొన్న రాహుల్గాంధీ కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్కీలు తీసి అలరించగా.. ఇవాళ పశ్చిమ బెంగా