కోల్కతా: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి తీరుతానని, అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. ఓ వ్యక్తి హైదరాబాద్ నుంచి �
కోల్కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జిపై ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ విమర్శలు గుప్పించారు. మమత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లా వ్యవహరిస్తు�
నందిగ్రామ్ ఎవరివైపు?బరిలో మమత, సువేందురేపే ఓటరు తీర్పుబెంగాల్లో ముగిసిన రెండోవిడత ప్రచారం30 స్థానాలకు పోలింగ్ కోల్కతా, మార్చి 30: ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ పశ్చిమబెంగాల్ ఆకర్�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో కాషాయ పార్టీని రాజకీయంగా సమాధి చేయాలని ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలకు పిలుపు ఇచ్చారు. నందిగ్రామ్లో అక్కచెల్లెళ్లు, తల్లుల ఆదరణ కోసమే తాను ఇ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ | బెంగాల్లో తొలి దశ ఎన్నికలు పూర్తి కాగా, ఇప్పటి వరకు రూ. 248.9 కోట్లు సీజ్ చేసినట్లు ఎన్నికల అధికారి సంజోయ్ బసు వెల్లడించారు
కోల్కతా : హోలీ వేడుకల సందర్భంగా పార్టీ కార్యకర్తపై తాను చేయిచేసుకోలేదని బీజేపీ నేత బాబుల్ సుప్రియో వివరణ ఇచ్చారు. కాషాయ పార్టీ నేత కార్యకర్తను చెంపదెబ్బ కొట్టడం కెమెరాకు చిక్కినా బాబుల్ సుప్రియో తన చ
కోల్కతా : బీజేపీపాలిత రాష్ట్రాలకు చెందిన సాయుధ దళాలను బెంగాల్లో వినియోగించరాదని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈఓ)కి విజ్ఞప్తి చేసింది. బీజేపీ నేత సువేంద
కోల్కతా: నెల రోజుల క్రితం బీజేపీ కార్యకర్త అయిన తన కుమారుడు గోపాల్ మజుందార్కు, టీఎంసీ కార్యకర్తలకు మధ్య జరిగిన గొడవలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు శోవ మంజుందార్ (85) మృతిచెందారు. ఉత్తర 24 ప
కోల్కతా: పశ్చిమబెంగాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా మైండ్గేమ్లు పని చేయబోవని అధికార త్రుణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ డెరెక్ ఓ బ్రెయిన్ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా తన జిమ్మిక్కు
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ మహిళా నేత లాకెట్ చటర్జి ముఖంపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర రసాయనాలతో కూడిన రంగులను చల్లారు. లాకెట్ చటర్జీ శనివారం హుగ్లీ జిల�