కోల్కతా : మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ గాంధారి మాదిరిగా తయారయ్యారని మాజీ ఎమ్మెల్యే, జగ్మోహన్ దాల్మియా కుమార్తె వైశాలీ దాల్మియా విమర్శించారు. ఇక్కడ జరుగుతున్న అరాచకాలను, ఆకృత్యాలను చూడలేని అంధురాలని, త
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో ఈ నెల 27న ఐదు జిల్లాల పరిధిలో జరిగే తొలి విడత ఎన్నికల కోసం 684 కంపెనీల బలగాలను మోహరించనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. మొదటి దశలో పురులియా, బంకురా, జార్గ్రామ్, పుర్బా మేదినిపూర�
కమలం అతి పెద్ద దోపిడీ పార్టీ: మమత ఖరగ్పూర్: బయటివాళ్లను బెంగాల్లోకి రానివ్వద్దంటూ ఆ రాష్ట్ర సీఎం మమత చేస్తున్న ప్రచారాన్ని ప్రధాని మోదీ తిప్పికొడుతూ.. బీజేపీ డీఎన్ఏలో బెంగాల్ ఉందని వ్యాఖ్యానించారు.
కోల్కతా : ప్రధాని నరేంద్ర మోదీ దేశ ఆర్థిక వ్యవస్ధను విచ్ఛిన్నం చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. నోట్ల రద్దు నుంచి బ్యాంకుల అమ్మకం వరకూ దేశాన్
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో వి�
కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై తృణమూల్ కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తోంది. శుక్రవారం నాలుగు జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో అనూహ్యంగా అభ్యర్థులను మారస్తూ నిర్ణయ�
కోల్కతా : బొగ్గు, ఇసుక మాఫియాను కాపాడుతోంది ఎవరో బెంగాల్ ప్రజలకు తెలుసునని ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీపై విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురువారం పు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమని గ్రహించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యల దిశగా �
కోల్కతా: తనను చంపడానికి బీజేపీ కుట్ర పన్నుతున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే తన భద్రతా అధికారి వివేక్ దూబేను ఎన్నికల కమిషన్ (ఈసీ) తొలగించిందన్నారు. మంగళవారం మెజి�
కోల్కతా : కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీలే లక్ష్యంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం నిప్పులు చెరిగారు. ఈసీ రోజువారీ కార్యకలాపాల్లో అమిత్ షా జోక్యం చేసుకు�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తమ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన వారి సంగతి చెబుతామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యోగీ ఆదిత్యనాథ్ హెచ్చరించారు. తమ పార
కోల్కతా : నటి పాయల్ సర్కార్తో పాటు మరో నలుగురు బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం బెంగాల్లో సీఐఎస్ఎఫ్ భద్రతను కల్పించింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాయల్ సర్కార్ను బెహలా పుర్బా నియోజకవర�
కోల్కతా: పశ్చిమబెంగాల్లో మళ్లీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి ధీమా వ్యక్తంచేశారు. రాష్ట్రంలో టీఎంసీ ప్రభుత్వమే ఉంటుందని, మీ�
కోల్కతా : పశ్చిమబెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే ఆ పార్టీని వీడారు. ప్రముఖ బెంగాల్ సినీనటి, రేడిఘి నియోజకవర్గ ఎమ్మెల్యే దేబశ్రీ రాయ్ ఆ పార�