రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణ, నీటి వినియోగ నియంత్రణ కమిటీలను ఏర్పాటు చేస్తూ మం గళవారం మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉపాధ్యాయురాలిగా మారారు. ఆమె రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రెసిడెంట్స్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యా�
భారతీయ ఇతిహాసాలు, పురాణాల్లో పురాతన వారసత్వ సంపద, నీటి సంరక్షణ, సంస్కృతి ఔన్నత్యాన్ని అద్భుతంగా వివరించడం జరిగిందని సుధారెడ్డి ఫౌండేషన్, ఎంఈఐఎల్ ఫౌండేషన్ చైర్పర్సన్ పి.సుధారెడ్డి అన్నారు.
అన్ని కాలాల్లో నీటిని పొదుపు చేయాలని, నీటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒకరిదని బాలవికాస ప్రతినిధి రెహమాన్ అన్నారు. ప్రపంచ జల దినోత్సవాన్ని పురసరించుకొని శుక్రవారం శంకర్పల్లి మండలం పర్వేద గ్రామంలో జిల్
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
Water Warrior Kame Gowda:కర్నాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన కామె గౌడ కన్నుమూశారు. 16 చెరవులను తొవ్విన ఆయన్ను నీటి యోధుడిగా పిలుస్తారు. మాలవల్లి తాలూకాలోని దసనదొడ్డి గ్రామంలో ఆ చెరువులను ఆయన తొవ్వారు. 2020లో జరిగిన మన్ కీ �
జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్త�
ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. జల ప్రవాహాలకు అడ్డుకట్ట వేసి, సాగుకు మళ్లిస్తున్నది. రైతుల క‘న్నీటి’ కష్టాలకు ‘చెక్' పెడుతూ, పొలాలకు జల సిరులు తరలించే మహా య�
స్వచ్ఛతలో రాష్ట్రస్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట జెడ్పీ పాఠశాల తాజాగా వాటర్ కన్సర్వేషన్ అవార్డు-2021కి ఎంపికయ్యింది. పాఠశాలలో నీటి వృథాను అరికట్టి, పొదుపు దిశ
ఈ ఏనుగును చూసి ఎంతో నేర్చుకోవాలి | నీటిని వేస్ట్ చేయకూడదంటారు. కోట్ల రూపాయలు పెట్టినా కూడా ఒక గ్లాస్ నీళ్లను కూడా సృష్టించలేము. నీటిని ఎంత పొదుపుగా వాడుకుంటే