నెలనెలా రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి రావడంతో వాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. బకాయిల పేరుతో నీటి బిల్లుల మోతకు బెంబేలెత్తిపోయారు. గతంలో ఉచితంగానే నీటిని పొందిన వాళ్లు నేడు జలమండలి విధించే నీటిపన్న
Uppal MLA | ఖైరతాబాద్లోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో జలమండలి ఎండీ అశోక్ కుమార్ రెడ్డిని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
పదేండ్ల నల్లా బిల్లులు ఒకేసారి కట్టాలని వికారాబాద్ మున్సిపల్ అధికారులు హుకూం జారీ చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలోని 5వ వార్డు కొత్రేపల్లివాసులు మంగళవారం కలెక్టరేట్కు చేరుకున్నారు.
కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడుకు సిద్ధపడుతున్నది. పశ్చిమ కనుమ నదీ జలాలను వినియోగించే నగరవాసుల నీటి బిల్లులపై త్వరలో హరిత సుంకం(సెస్)ను విధించనుంది. విశ్వసనీయ సమాచారం మేర�
Green Cess | ప్రజలపై భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. నీటి బిల్లులపై గ్రీన్ సెస్ విధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అటవీశాఖ మంత్రి ఆ శాఖ అదనపు �
ఎట్టకేలకు ఓటీఎస్ నిబంధనల్లో మార్పులు తీసుకొస్తూ జలమండలి నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే ఓటీఎస్ పథకం ద్వారా ప్రయోజనం పొందిన వినియోగదారులు భవిష్యత్లో సక్రమంగా నీటి బిల్లు చెల్లిస్తామని, చెల్లించని పక�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ ఉచితంగా నల్లా కనెక్షన్ ఇచ్చి మున్సిపాలిటీ పరిధిలో నల్లా బిల్లులు లేకుండా నీళ్లను సరఫరా చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి నల్లా బిల్లులను వసూలు �
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న నీటి బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) అవకాశాన్ని కల్పిస్తూ ఈ నెల 4న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. 31లోగా న
బల్దియా బాటలోనే జలమండలి నడుస్తున్నది. నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ. 115 కోట్ల మేర వస్తుండగా... ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ. 234 కోట్ల మేర ఉంటున్నది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో సామాన్య ప్రజలపై మరో భారం పడనుంది. బెంగళూరులో నల్లా బిల్లులు పెంచాలని సిద్ధరామయ్య సర్కారు భావిస్తున్నది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి, బెంగళూరు అభివృద్ధి శాఖ మంత్రి డీకే శివకుమా�
వారంతా నిరుపేదలు.. బస్తీల్లో ఉంటూ చిన్న పాటి గూడులో ఉంటూ సామాన్య జీవనం గడిపే వారు.. కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత తాగునీటి పథకానికి లబ్ధిదారులు అయ్యామంటూ.. ఎంతో సంతోషపడ్డారు... నెలవారీ నల్లా బిల్లు రావ