నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డినర్సంపేట, ఆగస్టు 12 : సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాలని నర్సంపే ట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అధికారులను కోరారు. ఇటీవల జిల్లా సంక్షేమ అధికారిగా బాధ్యతలు స్
వర్ధన్నపేట/పర్వతగిరి, ఆగస్టు 12: నూతనంగా ఎన్నికైన ఆత్మ కమిటీ ప్రతినిధులు గ్రామాల్లో రైతులకు మెరుగైన సేవలందించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఆత్మ కమిటీ చైర్మన్ గుజ్జ గోపాల్రావు, సభ్య�
చెన్నారావుపేట, ఆగస్టు 10: డంపింగ్యార్డుల్లో తయారు చేస్తున్న సేంద్రియ ఎరువును హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు వినియోగించాలని, మార్కెటింగ్ చేసేందుకు కూడా వర్మీకంపోస్టు తయారు చేయాలని కలెక్టర్ సూచించా
నల్లబెల్లి మండలం కొండాపూర్ పార్కులో వికసించిన పుష్పాలు ఔషధ గుణాలు మెండు ఆయుర్వేద వైద్యంలో వినియోగం వానకాలంలోనే లభ్యం నల్లబెల్లి, ఆగస్టు 10 : అరుదైన అగ్నిశిఖ మొక్క ఏజెన్సీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పల్లె
ఊపందుకున్న మెగా పార్కుల పనులు పలుచోట్ల ప్లాంటేషన్ ప్రారంభం గచ్చకాయ, వెదురు మొక్కలతో బయో ఫెన్సింగ్ పార్కు లోపల ఇరవై రకాల 31వేల మొక్కలు నాటే ఏర్పాట్లు పచ్చదనం పెంపే లక్ష్యంగా సర్కారు చర్యలు వరంగల్రూరల్
గీసుగొండ, ఆగస్టు 9 : జీవాలకు నట్టల మందు తాగించాలని సర్పంచ్ జైపాల్రెడ్డి పిలుపునిచ్చారు. మం డలంలోని ఎలుకుర్తి గ్రామంలో జీవాలకు నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి రమ్య, జేవీవో సతీశ
ఖానాపురం, ఆగస్టు 9 : మండలంలోని ఉమ్మడి మంగళవారిపేట గ్రామపంచాయతీ భూములకు వక్ఫ్ బోర్డు అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకా�
నిన్నమొన్నటిదాకా గట్లు, పుట్టల వెంటే లభ్యం ఇప్పుడిప్పుడే పంటగా మార్పు పోషక విలువలు అధికం తక్కువ పెట్టుబడి.. ఎక్కువ దిగుబడి.. లింగాలఘనపురం, ఆగస్టు 9 : బోడ కాకర కాయలు అంటే అటవీప్రాంతాలు, పొలం గట్ల వెంట, పుట్టల �
నిరసన చేపట్టిన పలు యూనియన్ల నాయకులు, ప్రజలు కేంద్ర ప్రభుత్వ తిరుకు వ్యతిరేకంగా ర్యాలీలు మోదీ తీరుపై నిరసనల వెల్లువ గీసుగొండ,ఆగస్టు 9 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేఖ చట్టాలను రద్దుచేయాలని కో�
ఎన్హెచ్-163పై 29.6 కి.మీ. ఫోర్లేన్ రూ.317 కోట్లతో వరంగల్- ములుగు మార్గంలో రోడ్డు ఏటా వానకాలంలో రాకపోకలకు అంతరాయం కటాక్షపురం చెరువు సహా పలు కెనాల్స్పై హైలెవల్ వంతెనలు 17న టెండర్లు తెరువనున్న ఎన్హెచ్ విభా�
ఒకప్పటి స్టేటస్ సింబల్ కనుమరుగు సెల్ఫోన్ సునామీలో టెలిఫోన్ మాయం లక్ష నుంచి 5 వేలకు తగ్గిన కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఆదరణ వరంగల్, ఆగస్టు 8: ట్రింగ్ ట్రింగ్…, ట్రింగ్ ట్రింగ్… అంటూ ఇంట్లో మ
నల్లబెల్లి, ఆగస్టు 8 : పల్లెప్రగతితో నల్లబెల్లి మండల కేంద్రం అభివృద్ధి చెందింది. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో, గ్రామస్తుల సహకారంతో గ్రామంలో అన్ని హంగులతో అభివృద్ధి జరిగింది. డంపింగ్యార్డు ఉపయో
హరితహారంలో మొక్కలు నాటాలి ప్రజాప్రతినిధుల పిలుపు ఆత్మకూరు: గ్రామాల్లో విరివిరిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చౌళ్లపల్లి ఎంపీటీసీ బొమ్మగాని భాగ్య-రవి అన్నారు. ఆది�
నర్సంపేట ఐఎంఐ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్ రెడ్డికొనసాగుతున్న తల్లిపాల వారోత్సవాలునర్సంపేట, ఆగస్టు 7 : తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి అన్న�
మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుడిప్యూటీ మేయర్గా బాధ్యతలు చేపట్టిన రిజ్వానా షమీమ్వరంగల్, ఆగస్టు 7 : చారిత్రక ఓరుగల్లు నగరానికి ప్రపంచ గుర్తింపు వచ్చేలా శ్రమించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా�