COVID-19 | వరంగల్ జిల్లా కేంద్రంలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో ఆరుగురు చిన్నారులకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఎంజీఎంలోని పిల్లల వార్డులో 20 పడకలతో ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో మరో ఆరు కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. బుధవారం కూడా ఆరు కేసులు నమోదైన విషయం తెలిసిందే. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 925 కరోనా టెస్టులు నిర్వహించగా.. హైదరాబాద్లో నాలుగు, మెదక్, సంగారెడ్డిలో ఒక్కొక�
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజ�
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే రోజులుపోయి, మనం పోదాం బిడ్డో సర్కారు దవాఖానకు..’ అనే రోజులు వచ్చాయి. ప్రజారోగ్యం విషయంలో రాష్ట్ర ప్రభు త్వం తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యల మూలంగా ప్రజల్లో మరింత
వరంగల్ ఎంజీఎంలోని కొవిడ్ వార్డులో చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతిచెందాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన మామిడి సుమన్ మార్చి 31న కొవిడ్ లక్షణాలతో వరంగల్ ఎంజీఎం
నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని భీంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. భీంగల్ వద్ద కారుపై ఓ జేసీబీ (JCB) పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు.
MLC Kavitha | కేఎంసీ (KMC) మెడికో కాలేజీ విద్యార్థిని ప్రీతి (Medico Preethi) మృతిపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విచారం వ్యక్తం చేశారు. వైద్య విద్యార్థిని మృతితో తల్లిగా తాను ఎంతో మనో వేదనకు గురయ్యానన్నారు.
Minister KTR | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్ అయినా, సంజయ్ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister Satyavathi Rathod | వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం మెరుగుపడిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతిని మ�
Minister Harish Rao | పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరం అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు. దోషుల�
Warangal MGM | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్
Rakesh | అగ్నిపథ్ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ అంతిమయాత్ర కొనసాగుతున్నది. వరంగల్లోని ఎంజీఎం నుంచి ఆయన స్వస్థలమైన దబీర్పేట వరకు జరుగనుంది. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతిమయాత్రలో
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి హరీశ్రావు పనితనంతో రాష్ట్రం, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్యరంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావ�
హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఓ రోగి కాలిని ఎలుక కొరికేసిన ఘటనపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సీరియస్గా స్పందించారు. ఈ ఘటనపై మంత్రి విచారణకు ఆదేశించారు. ఇప్పటికే ఆ రో