జిల్లాలో గతంలో మాదిరిగానే గ్రామీణ ఓటర్లు పోలింగ్పై ఆసక్తి కనబరచగా పట్టణ ఓటర్లు నిరాసక్తత చూపారు. దీంతో గ్రా మీణ ప్రాంతాల్లోని అనేక పోలింగ్ కేంద్రాల్లో తొంబై శాతానికిపైగా పోలింగ్ జరిగింది. నర్సంపేట �
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఆఖరి రోజైన మంగళవారం వరంగల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. తెలంగాణ చరిత్ర వైభవానికి, వెయ్యేండ్ల తెలంగాణ చరిత్రకు సాక్షీభూతంగా ఉన్న ఈ వరంగల్ �
ప్రచారంలో బీఆర్ఎస్ కదనోత్సాహంతో దూసుకుపోతున్నది. నియోజకవర్గాల్లో అభ్యర్థులకు మద్దతుగా తీసిన ర్యాలీలతో ఊరూవాడా హోరెత్తుతున్నది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారం బతుకమ్మలు, కోలాటాలు, కళాకారుల విన్యా
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న బీఆర్ఎస్కు అన్ని వర్గాల సంపూర్ణ మద్దతు లభిస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శంభునిపేటలో పట్టణ గిరిజన సంక్షేమ సేవా సంఘం బుధవారం బ
Warangal | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొల�
కాంగ్రెస్లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పోటీలో తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ఆ పార్టీ రెండో జాబితా వెలువడినకాన్నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న ఆశావహులు, పార్టీ పెద్దలు బుజ్జగించినా ససేమిరా అంటు�
యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్లో ఆదివారం పలువురు యువకులు నన్నపునేని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులా�
బీసీలకు రాజకీయంగా అవకాశాలు తగ్గించిన కాంగ్రెస్పై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మొన్నటిదాకా అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ టికెట్లు ఇస్తామని ప్రకటిస్తూ వచ్చిన హస్తం పార్టీ అధిష్ఠానం �
స్థలాలకు పట్టాలు అందించడమే కాదూ.. అర్హులందరికీ ఇండ్లు కట్టించే జిమ్మేదారి తనదేనని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 13వ డివిజన్ ఎంహెచ్నగర్లో రెండు దశాబ్దాల నుంచి పట్టాల కోసం ఎదురు
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వైపు ఉండా లో.. స్కాంలు, అబద్ధాలు, మోసాలతో కాలం గడిపే బీజేపీ, కాంగ్రెస్ వైపు ఉండాలో ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి
Minister KTR | కేసీఆర్ అంటేనే సంక్షేమమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ�
వరంగల్ : సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, దళితుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్న నేపథ్యంల�