తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ముగిశాయి. వేడుకల చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు తమ ఆటాపాటలతో హోరెత్తించారు.
మత రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జీఆర్ రెడ్డి పిలుపు ఇచ్చారు. తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా వరంగల్
నల్లబెల్లి క్రాస్రోడ్డులోని 365 జాతీయ రహదారి నుంచి గిర్నిబావి వరకు 24 ఫీట్లతో రెండు లేన్ల తారు రోడ్డు నిర్మాణానికి రూ. 15 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సాక్షిగా గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 10శాతం పెంచుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం చారిత్రాత్మకమని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వర్ధన్నపేటలో అరూరి, నర్సంపేటలో పెద్ది, పరకాలలో చల్లా, వరంగల్ తూర్పులో మేయర్ సుధారాణి ఆధ్వర్యంలో సంబురాలు సువిశాల భారతావనిలో తెలంగాణ భాగస్వామ్యమై 75వ ఏట అడుగిడిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ‘
భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్న శక్తులను ప్రజలు తరిమికొట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో సకల జనులు తరలివెళ్లారు.