ఎస్టీపీలను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి మేయర్ గుండు సుధారాణి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష వరంగల్, ఆగస్టు 25: స్మార్ట్సిటీ పనులను వేగంగా పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి సంబంధిత అధికారుల
1 నుంచి విద్యా సంస్థల పునఃప్రారంభం విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి అదనపు కలెక్టర్ హరిసింగ్ సర్కారు బడుల్లో శానిటేషన్ కార్యక్రమాలు ఖానాపురం/చెన్నారావుపేట/నెక్కొండ, ఆగస్టు 25: సెప్టెంబర్ 1 ను�
28,490 మంది చిన్నారులకు అందజేత జిల్లాలో 31 వరకు కార్యక్రమం డీఎంహెచ్వో డాక్టర్ చల్లా మధుసూదన్ చెన్నారావుపేట, ఆగస్టు 25: జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా జిల్లాలో మొదటిరోజు బుధవారం 28,490 మంది పిల్లలక
చెన్నారావుపేట, ఆగస్టు 25 : మండలంలోని బోజేర్వు గ్రామానికి చెందిన పైండ్ల శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మరణించగా బుధవారం ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య మంజు�
‘అల్లంపేస్ట్’ తయారీలో రాణిస్తున్న నల్లబెల్లి మహిళా పొదుపు సంఘం గుండ్లపహాడ్ కేంద్రంగా మూడేళ్లుగా వ్యాపారం పల్లెల నుంచి పట్టణాలకు ఎగుమతి వివాహాది శుభకార్యాలకు అందుబాటులో.. నల్లబెల్లి, ఆగస్టు 25 : ఒక ఐడ�
జిల్లాను ప్రథమ స్థానంలో నిలుపుతాం మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లో మహబూబాబాద్ను ప్రథమ స్థానంలో నిలు�
చెన్నారావుపేట, ఆగస్టు 11: జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు బుధవారం పోచమ్మ బోనాలను ఘనంగా జరుపుకున్నారు. భక్తులు అమ్మవారి ఆలయాలకు బోనాలతో చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎంపీపీల ఫోర
ఈ నెలాఖరులోగా వైకుంఠధామాలను వినియోగంలోకి తేవాలి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోవడం లేదు పని చేయని వారిపై వేటు తప్పదు అదనపు కలెక్టర్ హరిసింగ్ గీసుగొండ, ఆగస్టు 11: వైకుంఠధామాల పనులను త్వరితగతిన పూర్తి చేయా
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 11 : హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస యాదవ్ను లక్ష మెజార్టీతో గెలిపిస్తామని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. బుధవారం కమలాపూర్లో ఆయన మాట్లాడుతూ.. �
రెండేళ్లలో దళితులందరికీ ‘దళితబంధు’ రాకెట్ వేగంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి రాయపర్తి, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి �
నగరవాసులకు మరింత చేరువైన కార్గో డోర్ డెలివరీ సేవలు ప్రారంభం ప్రైవేట్ కంటే తక్కువ చార్జీ ఆసక్తి చూపుతున్న ప్రజలు డిమాండ్ బట్టి సేవలను విస్తరిసున్న ఆర్టీసీ మంచి ఆదరణ ఉంటోంది : ఆర్ఎం విజయ్భాస్కర్ నగ�