పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం.. ప్రజాప్రతినిధుల పిలుపు ముమ్మరంగా హరితహారం నర్సంపేట, జూలై 13: మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దామని ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా హరితహార�
నర్సంపేట/దుగ్గొండి/ఖానాపురం/చెన్నారావుపేట, జూలై 13: జిల్లాలోని పలు తండాల్లో మంగళవారం గిరిజనులు సీత్లాభవానీ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నర్సంపేటలోని పాకాల రోడ్డులో నిర్వహించిన వేడుకల్లో సేవా
వెంకటాపూర్, జూలై 13: ఛత్తీస్గఢ్ నుంచి జహీరాబాద్కు ఆవులు, ఎద్దులను తరలిస్తున్న కంటైనర్లను ములుగు పోలీసులు పట్టుకున్నారు. అందులోని పశువులను గోశాలకు తరలించారు. ఎస్సై ఓంకార్ యాదవ్ కథనం ప్రకారం.. రెండు క�
రూ.7.3 లక్షల విలువైన 85 క్వింటాళ్ల నల్ల బెల్లం, 4 క్వింటాళ్ల పటిక స్వాధీనం ఏడుగురిపై కేసు నమోదు మరిపెడ, జూలై 13: నల్లబెల్లం రవాణా చేస్తున్న వ్యాపారులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తొర్రూరు డీఎస్పీ వెం�
పనులు పెండింగ్లో ఉండొద్దు డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువు తయారు చేయాలి సమీక్షలో కలెక్టర్ హరిత చెన్నారావుపేట, జూలై 13: రూర్బన్ పథకం కింద రూ. 30 కోట్ల నిధులతో పర్వతగిరి మండలంలో వివిధ శాఖల ద్వారా చేపట్టి
రాయపర్తి, జూలై 13: రైతు శ్రేయస్సే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పాలన అందిస్తున్నదని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని పీఏసీఎస్లో 50 మంది రైతులకు మంజూరైన రూ. 2 కోట్ల విలువైన చెక్కులను మంగళవారం
పరకాల, జూలై 13: అవసరం ఉన్న వారు రెడ్క్రాస్ సొసైటీ సేవలను వినియోగించుకోవాలని సొసైటీ జిల్లా కోశాధికారి డాక్టర్ పీ రాజేశ్వరప్రసాద్ సూచించారు. నడికూడ మండలంలోని రాయపర్తికి చెందిన కడారి భాగ్యం కరోనాతో బాధ�
ఉత్సాహంగా పాల్గొంటున్న సబ్బండ వర్గాలు పల్లెల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనులు చెత్తాచెదారం తొలగించడంతో శుభ్రంగా వీధులు విరివిగా మొక్కలు నాటుతూ హరిత తెలంగాణ వైపు అడుగులు పచ్చదనం, పరిశుభ్రతతో పాటు అభివృ�
వర్ధన్నపేట, మే 15 : కొనుగోలు కేంద్రాల్లో తూకం వేయడం, ధాన్యం తరలింపును వేగవంతం చేయాలని కలెక్టర్ హరిత సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మండలంలోని కట్య్రా ల శివారు ఉప్పరపల్లి క్రాస్రోడ్డు వద్ద ఉ న్న ప్�
వర్ధన్నపేట, మే 10 : రైతులను ఆదుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని కొనుగో లు కేంద్రాల నిర్వహణ నోడల్ అధికారి రేఖ అన్నారు. మండలంలోని కుమ్మరిగూడెంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా �
నాడే ఉధృతంగా బంద్లు, రాస్తారోకోలు, నాయకుల అడ్డగింతలుఆది నుంచీ మోసం చేస్తున్న కేంద్ర సర్కారుఇచ్చేది లేదని ఇటీవల తేల్చి చెప్పిన బీజేపీకేంద్రం ధోకాపై మండిపడుతున్న ఉమ్మడి జిల్లావాసులువరంగల్, ఏప్రిల్ 14 (
సమష్టి కృషితో గ్రామాభివృద్ధిపక్కా ప్రణాళికతో సమస్యలు దూరంఅందుబాటులోకి సకల సదుపాయాలుఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలుభీమదేవరపల్లి, ఏప్రిల్ 14:ఒకప్పుడు సరైన సదుపాయాలు లేక, సమస్యలున్న చిన్న పల్లె..
ముఖ్యమంత్రి కేసీఆర్ను గుండెల్లో పెట్టుకోవాలిరాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుహన్మకొండలోని అంబేద్కర్ భవన్లో ట్రైసైకిళ్లు, బ్యాటరీ త్రీవీలర్లు, ల్యాప్టాప్ల పంపిణీనయీంనగర్�