క్షేత్రస్థాయిలో పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు.. అవినీతి అక్రమాలకు తావివ్వకుండా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ.. రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంల�
వీఆర్ఏ లు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉ ద్యోగులు. ఇంతకుముందున్న వీఆర్వోలతో మొదలుకొని తాసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హతను బట్టి పనిచేస్తూ తలలో నాల�
ఇచ్చిన మాట ప్రకారం కొద్ది రోజుల క్రితమే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వీఆర్ఏలను త్వరలోనే క్రమబ�
తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా సర్కారు వీఆర్ఏలకు తీపి కబురు అందించింది. రాష్ట్రంలో పని చేస్తున్న 23 వేల మందిని క్రమబద్ధీకరిస్తామంటూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోగా, దశాబ్దాల కల సాకారమవుతున్నది.
వీఆర్ఏల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చారు. వీఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ సేల్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశి�
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయం.. 23 వేల కుటుంబాల్లో సంతోషం నింపిందని వీఆర్ఏ సంఘాల జేఏసీ ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు.
Telangana VRAs | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వీఆర్ఏల చర్చలు సఫలమయ్యాయి. గత కొద్ది రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏలు.. సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే
Minister KTR | రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్న వీఆర్ఏలతో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఇతర �
కేసీఆర్పై నమ్మకం ఉంది వీఆర్ఏల సంఘం ప్రకటన కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్పై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని, తమకు పేసేల్ వర్తింపజేస్తూ త్వరలోనే జీవో విడు దల చేస్తారని ఆశిస్తున్నామని తె�
షాబాద్ : వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జెఏసీ జిల్లా అధ్యక్షుడు జానకిరాములు అన్నారు. గురువారం రంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అమయ్కుమార్కు వినతిప�