Anchor Suma | యాంకర్ సుమ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొన్ని దశాబ్ధాలుగా తన యాంకరింగ్తో అలరిస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమెకి హీరోయిన్స్ని మించి క్రేజ్ ఏర్ప
Mahesh Babu | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇక దుకాణాల్లో వినిపించనున్నది. ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సర్వీస్ ప్రొవైడర్ ఫోన్పేకు వాయిస్ను అందించారు. దాంతో ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ చేసిన
2024 లోక్సభ ఎన్నికలకు మరో ఏడాది ఉండగానే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో 303 లోక్సభ స్థానాలు గెలిచి వరుసగా రెండవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చి బలమైన రాజకీయశక�
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో దేశంలో ప్రజాస్వామ్యం క్షీణించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వీ గోపాల్ గౌడ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వ చర్యలతో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రమాద�
అగ్ర హీరోలు ఇతరుల చిత్రాలకు వాయిస్ ఓవర్ అందించి ప్రోత్సహించడం కొత్తేమీ కాదు. ఇప్పటికే పలు చిత్రాలకు నేపథ్య గళాన్ని అందించి తన గొప్ప మనసును చాటుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. తాజాగా ఆయన మరోసారి వాయిస్ �
“హక్కులు మాకూ ఉన్నాయి. కావాలని మూర్ఖత్వంతో వేధించకండి.. కనికరం చూపండి.. మెరుగైన సమాజం కోసం పిల్లలను తీర్చిదిద్దాల్సిన సమయం.. శాడిస్టులుగా మారి దుర్భరమైన జీవితాలను
మహిళల హక్కులను కాపాడుతూ 2005లో వచ్చిన గృహహింస నిరోధక చట్టం, వరకట్నాన్ని నివారిస్తూ అమలవుతున్న 498(ఏ) సెక్షన్లకు తాము ఎప్పుడూ వ్యతిరేకం కాదని కానీ తప్పుడు కేసులను పెట్టి నరకం చూపితే ఎలా భరిస్తామంటూ బాధితులు ఆ�
ముస్లింలే లక్ష్యంగా బీజేపీ నేతలు, రైట్వింగ్ కార్యకర్తలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు దేశంలో మతసామరస్యానికి గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి. శ్రీరామనవమి రోజు ఆరు రాష్ర్టాల్లో చెలరేగిన మత ఉద్రిక్తతల�
గల్లీ నుంచి మొదలు పెట్టిన పోరాటం.. ఢిల్లీ వరకు తీసుకొచ్చాం. తెలంగాణ రైతులకు న్యాయం జరిగే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు. వడ్లు కొనేదాకా బీజేపీ వెంట పడుతం.. ఇదీ తెలంగాణ ప్రతిన. టీఆర్ఎస్ శపథం
న్యూఢిల్లీ: మీ ఇంట్లో ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసిన వాట్సాప్ యాప్ నుంచి ఇతరులతో చాటింగ్ చేస్తున్నప్పుడు.. ఓ వ్యక్తి మీకు కాల్ చేశారనుకోండి.. ఆ వెంటనే ఆయనతో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మొబైల్ ఫ�