Supreme Court | ప్రముఖ టెలికాం కంపెనీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. సర్దుబాటు చేసిన స్థూల రాబడి (AGR) బకాయిలను మాఫీ చేయాలని కోరుతూ వొడాఫోన్, ఎయిర్టెల్, టాటా టెలిసర్వీసెస్ దాఖలు చేసిన పిటిషన్లను సర్వోన్నత న్య�
టెలికాం సేవల సంస్థ వొడాఫోన్ ఐడియా..భారత్కు గుడ్బై చెప్పేయోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏజీఆర్పై ప్రభుత్వం సకాలంలో స్పందించకపోతే వచ్చే ఏడాది నుంచి టెలికం సేవలు అందించలేమని స్పష్టంచేసింది.
Network Coverage Maps : టెలికాం సర్వీస్ సంస్థలు.. తమ వెబ్సైట్లలో మొబైల్ నెట్వర్క్ కవరేజీ మ్యాప్లను ప్రచురించాయి. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఆ మ్యాప్లను పబ్లిష్ చేశారు. ట్రాయ్ వెబ్సైట్లో కూడా ఆ మ్యాప్ లింకు�
వచ్చే ఏడాది సెప్టెంబర్లో చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయి కోసం పెట్టిన రూ.24,747 కోట్ల బ్యాంక్ గారెంటీని రద్దు చేయాలని టెలికం శాఖను వొడాఫోన్ ఐడియా కోరినట్టు సమాచారం.
దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి.
SIM cards | దేశవ్యాప్తంగా ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 21 లక్షల సిమ్ కార్డులు జారీ అయినట్లు తమ విశ్లేషణలో తేలిందని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) తెలిపింది. ఈ మేరకు Airtel, MTNL, BSNL, JIO, Vodafone సంస్థలకు అలర్ట్ జా
ప్రస్తుతం అందిస్తున్న 4జీ సర్వీసుల్ని పటిష్టపర్చుకోవడంతోపాటు ఇప్పటికే జాప్యం జరిగిన 5జీ సర్వీసులకు ప్రారంభించడానికి అవసరమైన భారీ నిధుల్ని సమీకరించడానికి వొడాఫోన్ ఐడియా సిద్ధమయ్యింది.
మూడేండ్లలో 11 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఈ పోటీ ప్రపంచంలో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని, ఇందులో భాగంగానే సంస్థలో సంస్కరణలు అమలు చేయాలని నిర్
రుణపీడిత టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి 33.44 శాతం వాటా వచ్చింది. ప్రభుత్వానికి రూ.10 ముఖ విలువ కలిగిన రూ.16,133 కోట్ల విలువైన ఈక్విటీ షేర్ల కేటాయింపులకు తమ బోర్డు ఆమోదించినట్టు మంగళవారం వొడ�
ప్రైవేట్ రంగ టెలికం దిగ్గజం వొడాఫోన్ భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించాలని చూస్తున్నది. భారత్లోనూ వొడాఫోన్ ఐడియా ఉద్యోగులకు కోతలు తప్పేలా లేవు. అయితే విదేశాల్లో ముఖ్యంగా సంస్థ ప్రధాన కేంద్రం లండన్లో
ఈక్విటీలోకి మారనున్న సర్కారీ బకాయిలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రైవేట్ రంగ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియాలో కేంద్ర ప్రభుత్వానికి వాటా రానున్నది. సంస్థ షేర్ ధర రూ.10, ఆపైన �