భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. బాపు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక
0 ఏండ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అంజయ్య ఉన్న సమయంలోనే ఇంద్రవెల్లిలో ఆదివాసులను బలి తీసుకున్నారని, నాటి ఇంద్రవెల్లి కాల్పుల పాపం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీదేనని, ఓట్ల కోసమే సభ నిర�
నిర్మల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అదంతా అబద్ధమని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి అభ్యర్థులు వెళ్తున్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ర్యాల�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఊరూరా ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా కేకులు కట్ చేసి, స్వీట్లు పంచిపెట్టారు.