ఎంపీ సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. సినీ తారలతో పాటు వివిధ రంగాల ప్రముఖులు ఈ మహాయజ్జంలో పాల్గొని పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రజల్లో స్ఫూర్తిని నింపు�
‘పునీత్రాజ్కుమార్ గొప్ప నటుడు. మానవత్వం ఉన్న మనిషి. ఆయన మరణం నన్ను ఎంతో బాధపెట్టింది. పునీత్ చదివిస్తున్న పద్దెనిమిది వందల మంది పిల్లల బాధ్యతను వచ్చే ఏడాది నుంచి నేను తీసుకుంటా. స్నేహితుడిగా ఆయన కోస�
విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘సామాన్యుడు’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ ఉపశీర్షిక. తు.పా. శరవణన్ దర్శకుడు. డింపుల్ హయతి కథానాయిక. విశాల్ పుట్టినరోజు సంద
తమిళ హీరో ఆర్యకు ఒకదాని తర్వాత మరొక శుభవార్త అందింది. తాజాగా సార్పట్టతో హిట్ కొట్టిన ఆర్య.. తండ్రి అయ్యాడు. ఆయన భార్య, హీరోయిన్ సాయేషా సైగల్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని హీరో వ�
తమిళ హీరో విశాల్ డూప్స్ లేకుండానే రిస్కీ స్టంట్స్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన పలుమార్లు గాయాల బారిన పడ్డాడు. రీసెంట్గా ‘నాట్ ఏ కామన్ మేన్’ అనే చిత్ర షూటింగ్లో పాల్గొనగా, ఆ షూటింగ్లో జరిగిన ప్ర�
ఇప్పటికే డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్కు పరిచయమైన హీరోలు.. స్ట్రెయిట్గా తెలుగు సినిమా చేసి తమ మార్కెట్ను పెంచుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే ధనుష్, విజయ్ వంటి తమిళ స్టార్స్ తెలుగులో సిని
యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తో
తమిళ హీరో విశాల్ ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులని అలరించేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుంటారు.చివరిగా చక్ర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా అంతగా అలరించలేకపోయింది. ఇక విశాల�
రజినీకాంత్ తర్వాత తెలుగులో డబ్బింగ్ సినిమాలతో వరస విజయాలు అందుకుని మంచి మార్కెట్ సొంతం చేసుకున్న హీరో విశాల్. తెలుగబ్బాయి కావడంతో మనవాళ్లు ఈయన్ని మరింత బాగా రిసీవ్ చేసుకున్నారు. పందెంకోడి, పొగరు, భరణి ల�
విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం గురువారం చెన్నైలో ప్రారంభమైంది. టి.పి.శర్వానంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. డింపుల్ హయాతి కథానాయికగా నటిస్తోంది. యువన్శంకర్ రాజా స్వరకర్త. విశాల్ నటిస
ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు కేవీ ఆనంద్ మృతిపై తమిళ చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అకాల మరణం ఎంతగానో బాధించింది అని పలువరు ప్రముఖులు తమ సోషల్ మీడియా ద్వారా తెలియజ�