Modi @ VSP | ఈ నెల 11 న విశాఖకు వచ్చే ప్రధాని మోదీకి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి నిరసన సెగ తగలనున్నది. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు గత 635 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. మోదీకి తమ �
విశాఖ స్టీల్ ప్లాంట్ (వీఎస్పీ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం 500 రోజుల మార్క్కు చేరుకున్నది. విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటుపరం కాకుండా ఉండేందుకు వీఎస్పీ ఉద్యోగులు, యూనియన్ నాయకులు గ�
స్టీల్ ప్లాంట్ కార్మికులు మరోసారి సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ నెల 28, 29 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేసేందుకు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యుక్తులవుతున్నారు. స్టీల్ ప్లాంట్ విలువ లెక్క గట్టేందుకు...
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఆ ఫ్యాక్టరీ కార్మికులు, ఉద్యోగులు ఎన్నో రకాలుగా తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇవేవీ కేంద్ర ప్రభుత్వం చెవికి ఎక్కకపోవడంతో...
ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఇచ్చిన పిలుపుమేరకు ర్యాలీ చేపట్టిన కార్మికులను పోలీసులు..
విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అనుమతించబోమని వివిధ రాజకీయ పార్టీల నేతలు తేల్చిచెప్పారు. తిరుపతిలోని టీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిలపక్ష సమావేశంలో టీ�