దేశవాళీ ప్రతిష్ఠాత్మక టోర్నీ రంజీ ట్రోఫీ తొలి పోరులో హైదరాబాద్ జట్టు.. తమిళనాడుతో తలపడనుంది. ఎలైట్ గ్రూప్-‘బి’లో భాగంగా మంగళవారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ప్రారంభం కాను�
విజయ్శంకర్, అఘారెడ్డి జంటగా నటించిన చిత్రం ‘ఫోకస్'. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలకపాత్రల్లో నటించారు. జి.సూర్యతేజ దర్శకుడు. వీరభద్రరావు పరిస నిర్మాత. ఈ నెల 28న చిత్రం విడుదల కానుంది.
ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ జట్టుకు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఆసీస్ స్టార్ మాథ్యూ వేడ్ (1) సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసి�
విజయ్శంకర్, అషూరెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఫోకస్’. టి.సూర్యతేజ దర్శకుడు. ఈ చిత్రంలోని సీనియర్ నటి సుహాసిని లుక్పోస్టర్ను ఇటీవల ప్రముఖ రచయిత విజయేంద్ర�
విజయ్ శంకర్, బిగ్ బాస్ ఫేమ్ అషూ రెడ్డి జంటగా నటిస్తున్న సినిమా ‘ఫోకస్’. సుహాసినీ, భానుచందర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్గా దర్శకుడు సూర్యతేజ ఈ చిత్రాన్ని ర�
మిట్టకంటి రామ్, విజయ్ శంకర్, దీక్ష, మహి మల్హోత్రా, కిస్లే ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 2020 గోల్ మాల్. కెకె చైతన్య సమర్పణలో బాబీ ఫిలింస్ పతాకంపై కెకె చైతన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. అన్ని కార్యక్రమా
చెన్నై: సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్కు శుభారంభం లభించింది. క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ తొలి వికెట్కు 55 పరుగులు అందించారు. ఓపెనర్లు ఇద్దరూ ఆరంభం ను�