ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర (సుమారు రూ. 16,500 కోట్లు) పలికిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమ్మకంపై ఈ ఫ్రాంచైజీ మొదటి యజమాని విజయ్ మాల్యా ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. 2008లో తాను రూ. 450 కోట్లు పెట్టి బెంగ
Vijay Mallya: ఐపీఎల్ జట్టు ఆర్సీబీని కొత్త ఓనర్లు సుమారు 16600 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా స్పందించారు. తాను ఆర్సీబీని కొన్నప్పుడు కొందరు తనను చూసి
Vijay Mallya | పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా (Vijay Malya).. తాను భారత్కు తిరిగిరాలేనని బాంబే హైకోర్టు (Bombay High Court) కు తెలియజేశారు. తాను బ్రిటన్ను దాటి రాకుండా చట్టపరమైన ఆంక్షలు ఉన్నాయని, అందువల్ల తాను భారత్కు ఎప్�
Lalit Modi: మేం ఇద్దరం భారత్కు చెందిన అతిపెద్ద నేరస్థులమని లలిత్ మోదీ అన్నారు. విజయ్ మాల్యా బర్త్డే పార్టీలో తీసిన ఓ వీడియోను తాజాగా తన ఇన్స్టాలో పోస్టు చేశాడతను.
దేశం విడిచి పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి 15 మంది ఆర్థిక నేరగాళ్లు బ్యాంకులకు సుమారు రూ.58 వేల కోట్లు ఎగ్గొట్టారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Lalit Modi’s Birthday | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మాజీ ఛైర్మన్ (Ex Chairman) లలిత్ మోదీ (Lalit Modi) లండన్ (Landon) లో తన 63వ బర్త్డేను ఘనంగా జరుపుకున్నారు. గత వారాంతంలో జరిగిన ఈ పార్టీకి ఆయన సన్నిహితులతోపాటు, పరారీలో ఉన్న మరో భారత వ్యాపారవే
Lalit Modi: బిలియనీర్లు లలిత్ మోదీ, విజయ్ మాల్యాలు.. ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ ఇద్దరు కలిసి పార్టీలో పాట పాడారు. లండన్లో చాలా విలాసవంతంగా ఆ వేడుకను నిర్వహించారు. లలిత్ మోదీ తమ పార్టీకి చెందిన వీడియోను ఇన�
బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో ఎంతోమంది ఆర్థిక నేరగాళ్లు దేశం విడిచి పారిపోయారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి బ్రిటన్కు పారిపోయిన ఆర్థిక నేరగాడు విజయ్మాల్యా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇ
Vijay Malya | 18 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ పంజాబ్ కింగ్స్పై ఉత్కంఠ పోరులో విజయం సాధించింది. ఎట్టకేలకు తొలిసారి రాయల్ చాలెంజర్ బెంగళూరు టైటిల్ విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ఆర్సీబీ గెలుపుపై ఆ జట్టు మాజ�
Vijay Mallya | విదేశాలకు పరారైన వ్యాపారవేత్త విజయ్ మాల్యా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను బాకీపడినదాని కన్నా ఎక్కువ సొమ్మును బ్యాంకులు తన నుంచి రాబట్టుకున్నాయని ఆరోపించారు. తాను బ్యాంకులకు రూ.6,200 కోట్లు బా�
Nirmala Sitharaman: రూ.22,280 కోట్ల విలువైన ప్రాపర్టీలను బ్యాంకులు సీజ్ చేసినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. దీంట్లో విజయ్ మాల్యాకు చెందిన 14,131.6 కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఇక నీరవ్ మోదీ కేసులో