MLA Kaushik Reddy | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CP Radhakrishnan | భారత 17వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణ ఎన్నికయ్యారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి.. కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్కు 452 ఓట్లు
Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) విజయవంతంగా కొనసాగుతోంది. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు మొదలైన ఓటింగ్ మరో అరగంటలో ముగియనుంది.
Vice President Elections | భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ (Vice President Elections) మంగళవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. పార్లమెంట్ (Parliament) నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలైంది.
ఇంకా రెండేండ్ల పదవీ కాలం ఉన్నప్పటీకీ తన పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నికలు (Vice President Elections) అనివార్యమయ్యాయి. దీంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (BJP), విపక్ష కాంగ్రెస్ (Congress)కూటములు ద
KTR | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పాల్గొనడం లేదని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు కొట్టుకుంటున్నారని.. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ రైతులను వేధిస్తున్�
BRS MP Suresh Reddy: ఉప రాష్ట్రపతి ఎన్నికకు .. బీఆర్ఎస్ దూరంగా ఉండనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రైతు సమస్యలను కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, ర
Vice President Election : భారత కొత్త ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైంది. మరో ఎనిమిదరోజుల్లో ఎలక్షన్ జరుగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు వ్యూహరచన చేస్తోం�
Vice president Elections | జగదీప్ ధన్కడ్ (Jagdeep Dhankhar) రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి (Vice president) పదవి కోసం త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది.
న్యూఢిల్లీ : బీజేపీయేతర శిబిరంలోని విభేదాలను ప్రతిపక్షాల కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆల్వా కుటుంబ కలహాలుగా అభివర్ణించారు. 2024 సవాల్ కోసం తామంతా ఏకమయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నాన్నా�
న్యూఢిల్లీ : విపక్షాలు ఉప రాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేశాయి. మార్గరెట్ అల్వాను తమ అభ్యర్థిగా బరిలో నిలిపాయి. మార్గరెట్ పేరును ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. గతంలో ఆమె నాలుగు రాష్ట్ర�