కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆలయంలో గోదావరి స్వామికి కుడారై వేడుకను కనుల పండువగా నిర్వహించారు.
కోరుట్ల పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారికి లక్ష పుష్పార్చన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Tirumala | ఆదివారం సెలవు దినం కావడంతో తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం లో శ్రవణ నక్షత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు, గోపూజ, పల్లకి సేవ, భజన, అనంతరం అన్నప్రసాద
Kalvakurthi | నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalvakurthi) పరిధిలో పలు దొంగతనాలకు(theft )పాల్పడిన నిందితుల వద్ద నుంచి భారీ మొత్తంలో పంచలోహ విగ్రహాలు, బంగారు ఆభరణాలు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘున
పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, చరిత్రకారుడు, ఫ్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్ పరిసరాలు, వ�
CM KCR speech | ఆలయం కోసం ఎన్ని చేసినా తక్కువేనని, గుడి అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.23 కోట్లు కేటాయించినట్లు పోచారం శ్రీనివాస్ చెప్పారని, దానికి అదనంగా మరో రూ.7 కోట్ల కేటాయిస్తున్నానని, ఈ నిధులతో గుడిని మరింత అభివృద్