రాష్ట్రంలోని 14.75 లక్షల మంది విద్యార్థులకు ఇవ్వాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మంగళవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసాలను ముట్టడించ
ఫీజు రియింబర్స్మెంట్, స్కాలర్షిప్పులను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు.
విద్యార్థుల పొట్టకొట్టి కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని, లేని పక్షంలో బీసీల ఉద్యమాలతో రాష్ట్రం రణరంగం అవుతుందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు.
ప్రధాని మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నాడని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. కొన్నేండ్లుగా బీసీలకు కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరుగుతూనే ఉన్నదని పేర్క