ఇంటి వ్యర్థాలను తొంబై శాతం పునర్వినియోగించవచ్చని బయో-ఎంజైమ్స్ నిపుణురాలు, పర్యావరణవేత్త రేవతి మాచర్ల సూచించారు. మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్లో క్యాం
ఏడాదిలో రెండుసార్లు వరి పండించి, మద్దతు ధర కోసం తండ్లాడటం కంటే.. ఇతర పంటలు వేయడమే మంచిదని అంటున్నారు జగిత్యాల జిల్లా రైతులు. వరితో పోలిస్తే.. రోజువారీగా ఆదాయాన్ని అందించే కూరగాయల సాగే బాగుందని చెబుతున్నార
వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో
కూర మిరప (బెంగుళూరు మిర్చి), ఫ్రెంచి చిక్కుడు (బీర్నీసు) లాంటివి శీతకాలం చల్లని వాతావరణానికి అనుకూలమైన పంటలు. రాత్రి అత్యల్ప ఉష్ణోగ్రత 10 నుంచి 17 డి. సెం.గ్రే. మధ్య ఉండే ప్రాంతాల్లో బెంగుళూరు మిర్చి సాగు చేసుక
వ్యవసాయంలో కొత్త పద్ధతి ఆవిష్కరణ చిన్న, సన్నకారు రైతులకు ఆదాయ వనరు ఆకట్టుకుంటున్న సాక్రో సంస్థ విధానం ఉన్నది కాసింత జాగా అయినా సరే.. ఓ రెండు కూరగాయల మొక్కలు, రెండు పండ్ల మొక్కలు, రెండు ఆకుకూరల మొక్కలు పెంచ�