మహిళలు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్న విద్యా రంగంలో అత్యున్నత స్థాయి పదవులు మాత్రం వారికి అందుబాటులో లేవు. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో వర్సిటీ చాన్స్లర్ పదవుల్లో కేవలం 11 శాతం మంది మాత్రమే మహిళలు ఉన�
రాష్ట్రంలోని ప్రధాన వర్సిటీల్లో కొత్త వీసీల పేర్లను ఖరారు చేసేందుకు సెర్చ్ కమిటీ సమావేశాలు షురూ కావడంతో ఆ పోస్టులెవరిని వరిస్తాయోనన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. బుధవారం తెలంగాణ వర్సిటీ సెర్చ్ కమి�
యూనివర్సిటీల వైస్ చాన్స్లర్ల (వీసీ) నియామకంలో ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంతో యూనివర్సిటీల్లో విద్యా ప్రమాణాలు తగ్గనున్నాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్
త్వరలో భర్తీ చేయనున్న 9 యూనివర్సిటీలకు సంబంధించి వీసీలుగా సగం మంది బీసీలకు అవకాశమివ్వాలని కోరు తూ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఒక లేఖను రాశార
వీసీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వీసీల నియామకాలు వెంటనే చేపట్టాలని రాష్ట్ర ప్రభ�
రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో వీసీ (వైస్ చాన్సలర్ల)ల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్ర వెంకటేశం శనివారం నోటిఫికేషన�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామా రావు, తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి రవీంద�
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | తెలంగాణాలోని వివిధ యూనివర్సిటీలకు నూతనంగా నియమితులైన వైస్ చాన్సలర్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.