పహాడీషరీఫ్ : గుర్తు తెలియని ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసి గుర్తు పట్టని విధంగా దహనం చేసిన ఘటన పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లికి వెళ్లే దారిలో ఇండ్టెక�
వనస్థలిపురం : తెలంగాణ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర స్ఫూర్తిదాయకమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చింతలకుంటలోన�
మన్సూరాబాద్ : వైద్య సేవలు పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఆస్పత్రులు సేవలందించాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ సహారా ఎస్టేట్స్ కాలనీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన సంహీత
హయత్నగర్ : జల్సాలకు అలవాటుపడ్డ ఓ ఆర్ఎంపీ డాక్టర్ లాప్టాప్స్ చోరీకి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద రూ.5 లక్షల విలువైన 16 లాప్టాప్స్, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఈ మేరక
హయత్నగర్ : జల్సాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో యువతను టార్గెట్ చేస్తూ గంజాయి సరఫరా చేస్తున్న ఓ డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద రూ.10 వేలు విలువైన 75 గంజాయి ప్యాకెట్లను
వనస్థలిపురం : కాప్రాయి చెరువు వరదకు శాశ్వత పరిష్కారం చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం వరద మల్లింపు పైప్లైన్ పనులను పరిశీలించారు. గుర్ర
పహాడీషరీఫ్ : పర్యావరణ సమతుల్యతకోసం వృక్ష సంపదను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని రాచకొండ సి.పి మహేశ్ భగవత్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు.
ఆర్కేపురం : దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని లయన్స్క్లబ్ హైదరాబాద్ ధరణి కార్యదర్శి కోట్ల రామ్మోహన్రావు అన్నారు. శుక్రవారం ఆయన జన్మదినం సందర్భంగా వనస్థలిపురంలోని దివ్
కుండపోతగా వర్షం| రాజధానిలో కుండపోతగా వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా ఏకధాటిగా వాన పడింది. బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వాన అర్థరాత్రి దాటేవరకు కురుస్తూనే ఉన్నది. దీంతో పలు కా�
సజీవదహనం | వనస్థలిపురం ఎఫ్సీఐ కాలనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో మంటలు చెలరేగి భార్య సజీవదహనం కాగా, భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసు | వనస్థలిపురంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అదృశ్యం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ముగ్గురు మైనర్ బాలికలు ఇంటి నుంచి స్వయంగా వారే వెళ్లినట�
వనస్థలిపురం| నగర శివార్లలోని వనస్థలిపురంలో ముగ్గురు బాలికల కిడ్నాప్ కలకలం రేపింది. వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ప్రగతినగర్లో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం