కార్గిల్ యుద్ధం అనంతరం అప్పటి వాజ్పేయి ప్రభుత్వం వెంటనే సమీక్షా కమిటీని ఏర్పాటు చేసిన తరహాలోనే పహల్గాం ఉగ్ర దాడిపై నరేంద్ర మోదీ ప్రభుత్వం అటువంటి ప్రక్రియ ఏదైనా తీసుకుంటుందా అని కాంగ్రె స్ ప్రశ్నిం
‘తెలంగాణ అద్భుతమైన, అదృష్టమైన రాష్ట్రం. హైదరాబాద్ లాంటి ఆర్థిక పరిపుష్టి ఉన్న గొప్పనగరం తెలంగాణకు ఉన్నది. ఇటువంటి అవకాశాలున్నచోట ఆర్థిక సంక్షోభమా?’ అని లోక్సత్తా నేత, మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ
Telangana | తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఏం సాధించింది? పేదలకు ఆర్థిక భరోసానిస్తూ సంక్షేమంలో జయకేతనం ఎగురవేసింది. చీకట్లను చీల్చి నిరంతర విద్యుత్తుతో పవర్హౌస్గా మారింది. సాగు, తాగునీటి గోసకు చరమగీతం
Sharad Pawar | తన చిన్నాన్నకు 82 ఏళ్ల వయసొచ్చిన ఇంకా రాజకీయాల్లోంచి రిటైర్ అవడంలేదంటూ శరద్పవార్ అన్న కొడుకు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ పవార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
మాడ్రన్ ఫుడ్స్ పోరాటం విఫలమైనప్పటికీ ఈ ఉద్యమం ఇతర కార్మిక ఉద్యమాలకు మార్గనిర్దేశం చేసింది. మరొక లక్ష్య సంస్థ అయిన బాల్కో (భారత్ అల్యూమినియం కంపెనీ) కార్మికులతో పాటు వివిధ విద్యుత్ బోర్డు కార్మిక సంఘ
పాతికేళ్ల క్రితం ప్రధాని, హోం మంత్రులుగా ఉన్న వాజ్పేయి, అద్వానీలు తెలంగాణ చరిత్రలో కమ్యూనిస్టుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వ్యూహాత్మక చర్యలు తీసుకున్నారు.
మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చు కానీ సకాలంలో స్పందించని కేంద్ర సర్కారు అదే ఇప్పుడు పెద్ద సమస్యగా తయారైంది వాజపేయి, అద్వానీ, దీన్దయాళ్ కృషి వల్లే నేడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు సొంత పార్ట�
Jangareddy | బీజేపీ సీనియర్ నేత, హనుమకొండ మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (Jangareddy) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నగరంలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు