ఈనెల 21 నుంచి స్వదేశంలో శ్రీలంకతో మొదలుకానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు గాను యువ వికెట్కీపర్ బ్యాటర్ జి. కమలిని, లెఫ్టార్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మకు జట్టులో తొలిసారిగా చోటు దక్కింది. ఈ మేరకు బీసీసీ�
Team India Squad : ఇటీవలే మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా అవతరించిన భారత జట్టు స్వదేశంలో తొలి సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో పొట్టి ఫార్మాట్లో తలపడనుంది టీమిండియా. ఇదివరకే సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన బీ�
రెండ్రోజుల క్రితం ముగిసిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి రికార్డు సృష్టించిన యువ భారత జట్టు.. ఐసీసీ ప్రకటించిన ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లోనూ సత్తా చాటింది. భారత్ ట్రోఫీ
ప్రతిష్ఠాత్మక అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత అమ్మాయిల అజేయ ప్రదర్శన దిగ్విజయంగా కొనసాగుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ హోదాకు న్యాయం చేస్తూ మెగాటోర్నీలో వరుసగా రెండోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్ర�
ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్లో భారత అమ్మాయిలు వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. మలేషియాతో మంగళవారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్లో భారత్ 10 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది.
Vaishnavi Sharma | వుమెన్స్ అండర్-19 ప్రపంచకప్లో టీమిండియా బౌలర్ వైష్ణవి శర్మ చరిత్ర సృష్టించింది. మలేషియాతో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్లు వైష్ణవి అత్యద్భుతంగా బౌలింగ్ చేసింది. నాలుగు ఓవర్లు వేసిన వైష్ణవి ఐదు పరు�