చిల్కానగర్ డివిజన్ కుమ్మరి కులస్తుల వైకుంఠధామం (Vaikuntadhamam) పనులు పూర్తి చేశామని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని చిలుక నగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.
Vaikunta Dhamam | చారిత్రక వరంగల్ నగరం సరికొత్తగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేస్తున్న అభివృద్ధి పనులతో అన్ని వసతులను సమకూర్చుకుంటున్నది. రోజూ తాగునీటి సరఫరా, మెరుగైన రవాణా కోసం రోడ్ల విస్త�
Hyderabad | మహాప్రస్థానం తరహాలో రూపుదిద్దుకున్న పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ గ్రామాలు పెంటదిబ్బలు, కంపచెట్లతో నిండి ఉండేవి. బురద, కంపు వాసనతో మురికి కాల్వలు దర్శనమిచ్చేవి. చినుకు పడితే చిత్తడి అనేవిధంగా వర్షం వస్తే రోడ్ల మీద నడిచే పరిస్థితి ఉండేది కా�
‘గత తొమ్మిది సంవత్సరాల్లో హైదరాబాద్ మహా నగరంలో మంచినీటి సమస్య తీర్చుకున్నామని, అద్భుతమైన రోడ్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని, 24 గంటల కరెంటు సరఫరాతో పాటు మెట్రో, బస్షెల్టర్లు, ఎలక్ట్రికల్ బస్సులు, మ�
Telangana | గ్రామాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం అనేక మార్పులు తెచ్చింది. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతకు కేరాఫ్గా నిలుస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం �
ఆ గ్రామానికి వెళ్తే కొండంత అభివృద్ధి కనిపిస్తుంది. మండలంలోని అన్ని గ్రామాల కంటే ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకోవడానికి ప్రజల సహకారంతో అక్కడి సర్పంచ్ కృషి చేస్తున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట�
తిరుమల : తిరుమలలో ఈనెల 13 నుంచి 22 వరకు వైకుంఠద్వార శ్రీవారి దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఈ దర్శనానికి సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేశారు. వీఐపీ�
దౌల్తాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి పల్లెను పచ్చతోరణంలా చేసింది. దీంతో పాటు వైకుంఠ ధామాలను ఏర్పాటు చేయించి పేదలకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే పట్నం నరే�
కొత్తగూడెం : కొవిడ్కు గురైన రోగులు వైకుంఠధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేషన్లో ఉండగా అధికారులు వీరిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వ�