SC Federation | గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్కు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయులు ఎర్రమల్ల రామ్మోహన్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియామకమయ్యారు.
Ramapuram | రామాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులకు స్కూల్ టీచర్లు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదారణకు గురైన తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలకు మహర్దశ వచ్చింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం సర్కారు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం కేసీఆర్ బడ్జెట్లో పెద�
సర్వరోగ నివారిణిగా పేరున్న అంజీర.. రోగనిరోధక శక్తిని పెంచి ఆయుష్షును పెంచుతోంది. అంజీర పండ్ల తోటలను వడ్డేపల్లి మండలంలోని జిల్లెడదిన్నె, రామాపురం, చింతలక్యాంపు గ్రామాల్లో వంద ఎకరాల్లో సాగు చేస్తున్నారు.