ప్రముఖ వాణిజ్య కేంద్రం మిర్యాలగూడ, అద్దంకి-నార్కెట్పల్లి హైవేకు ఆనుకుని ఉన్న గ్రామం శెట్టిపాలెం. సుమారు 6,500 జనాభా గల ఈ గ్రామానికి కీడు వచ్చిందంటూ ఊరుఊరంతా ఇండ్లకు తాళం వేసి గురువారం వనవాసానికి వెళ్లింద�
పాలిటెక్నిక్ కాలేజీలలో సీట్ల భర్తీకి పాలిసెట్-2024 తొలి విడుత కౌన్సెలింగ్ ఆదివారంతో ముగిసింది. 113 పాలిటెక్నిక్ కాలేజీలలో 28,931 సీట్లు ఉండగా, కౌన్సెలింగ్ ద్వారా 20,890 సీట్లు భర్తీ అయ్యాయి.
ప్రతియేటా ఆ గ్రామంలో ఒకటి రెండు ఇండ్లు ఖాళీ అవుతున్నాయి. వ్యవసాయం గిట్టుబాటుకాని వాళ్ళూ, వృత్తి పనులకు గిరాకీ లేనివాళ్ళూ, కూలిపని దొరకని వాళ్ళూ గ్రామం విడిచి పెడుతున్నారు.
ఉపాధి అవకాశాలు అందుబాటులో లేక యువత అల్లాడుతుంటే మోదీ సర్కార్ తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఖాళీగా పడిఉన్న లక్షల పోస్టులను (Jobs) భర్తీ చేసేందుకు కూడా కేంద్రం మీనమేషాలు లెక్కిస్తోంది.
కేపీహెచ్బీ కాలనీలోని మలేషియన్ టౌన్షిప్ వెనుకాల ఖాళీ స్థలాన్ని ఆహ్లాదకరమైన పార్కుగా అభివృద్ధి చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ సర్కారు ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని కమలం పార్టీ ఊదరగొడుతున్నది. నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నది. కానీ, బీజేపీ చెప్పేవన్నీ అసత్యపు మాటలేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వ
నీట్ పీజీ-2021లో భాగంగా ఇప్పటి వరకు ఐదుసార్లు కౌన్సెలింగ్ నిర్వహించినప్పటికీ 1,456 సీట్లు మిగిలిపోయాయని కేంద్రం వెల్లడించింది. సీట్ల భర్తీకి ఆరోగ్య శాఖ పరిధిలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఒక ప్రత్యేక రౌ
దేశ రాజధానిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియానికి ఓ ఐఏఎస్ అధికారి సాయంత్రం పెంపుడు కుక్కతో వాకింగ్కు వస్తున్నారని అక్కడి అధికారులు స్టేడియాన్ని ఖాళీ చేయిస్తున్నా రు. గత కొద్ది నెలలుగా ఇలాగే జరుగుతున్న�