ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుని, 17 రోజుల తర్వాత బయటపడ్డ కార్మికుల మానసిక స్థితిపై ఎయిమ్స్-రిషికేశ్ పరిశోధకుల అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
Uttarakhand Tunnel rescued Workers | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుడైన కుమారుడి కోసం అతడి తండ్రి 16 రోజుల పాటు ఎదురుచూశాడు. (Uttarakhand Tunnel rescued Workers) అయితే మంగళవారం సాయంత్రం కుమారుడు టన్నెల్ న
Uttarakashi tunnel: సిల్కియారా టన్నెల్లో ఇప్పటి వరకు 31 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ పూర్తి అయ్యింది. సుమారు 86 మీటర్ల లోతులో 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. 15 రోజుల క్రితం వాళ్లు ఆ టన్నెల్లో
ఉత్తరాఖండ్ ఉత్తర్కాశీ సొరంగంలో సహయ చర్యలకు శుక్రవారం మళ్లీ అంతరాయం కలిగింది. డ్రిల్లింగ్ యంత్రానికి అవరోధం ఎదురు కావడంతో సాంకేతిక కారణాల వల్ల డ్రిల్లింగ్ ఆపేయాల్సి వచ్చింది. శుక్రవారం డ్రిల్లింగ�
ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.
Uttarkashi tunnel rescue operation | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్లో సోమవారం పురోగతి కనిపించింది. (Uttarkashi tunnel rescue operation) తొమ్మిది రోజులుగా చిక్కుకున్న 41 మంది కార్మికులు ఉన్న చోటకు 6 అంగుళాల వెడల్పు ఉన్న �