కేంద్ర హోంమంత్రి అమిత్షా నోట మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ మాట వచ్చింది. భారత్పై అక్రమంగా నిఘా పెట్టే వారిపై కచ్చితంగా ఎయిర్ స్ట్రైక్స్, సర్జికల్ స్ట్రైక్స్ చేసి తీరుతామని సంచలన ప్రకటన చ
ప్రధాని నరేంద్ర మోదీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గురువారం కౌంటర్ ఇచ్చారు. కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి తన దగ్గర వర్కవుట్ కాదని తేల్చి చెప్పారు. ఉత్తరాఖండ
ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మార్పు రానుందని, రాష్ట్రంలో నిజాయితీతో కూడిన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.