లక్నో : సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నేత ఐపీ సింగ్పై లక్నోకు చెందిన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురిచేశాడనే ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు అవదేష్ సింగ్ పోలీసులకు ఇచ్చ�
రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2
లక్నో: ఉత్తరప్రదేవ్ ప్రభుత్వం జనాభా నియంత్రణకు నడుం బిగించింది. ఆదివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2021-2030కిగాను కొత్త జనాభా విధానాన్ని ప్రక�
టూ చైల్డ్ పాలసీ అమలుకు యూపీ సమాయత్తం జనాభా నియంత్రణ బిల్లును రూపొందించిన యూపీ లా కమిషన్ జూలై 19 వరకు అభిప్రాయ సేకరణ.. అనంతరం అసెంబ్లీలో బిల్లు నిబంధనలు పాటించకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఎన్నికలకు అనర్హులు
లక్నో: ఉత్తరప్రదేశ్లో స్థానిక ఎన్నికల సందర్భంగా శనివారం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. 825 స్థానాలకు బ్లాక్ ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించారు. ఓటింగ్ సందర్భంగా ఎటావా జిల్లాలో హింస చెలరేగింది. కొందర�
నాట్లు వేసిన పురుషులు ఓదెల: నారు తీయడం.. నాటు వేయడం మహిళలు చేయడం సాధారణమే.. అదే పని పురుషులు చేస్తే ఆశ్చర్యమే.. పైచిత్రంలో నాట్లు వేస్తూ కనిపిస్తున్న వారు ఉత్తరప్రదేశ్కు చెందిన కూలీలు. రాష్ట్రం లో వరిసాగు �
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధి
లక్నో : ఉత్తర్ప్రదేశ్లో ఖరీదైన హోటల్లో సోషల్ మీడియా వేదికగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హైటెక్ సెక్స్ రాకెట్ను పోలీసులు రట్టు చేశారు. నోయిడాలోని ఓ హోటల్లో చీకటి దందా నడుపుతున్న నిర