న్యూఢిల్లీ: స్కూళ్లు, కాలేజీలను తెరిచేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంసిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 16వ తేదీ నుంచి 12వ తరగతి క్లాసులను తెరిచేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. కాలేజీలు, యూనివ�
లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. బరేలికి చెందిన బాలికపై మీరట్ జిల్లలోని ఓ మహిళా రాజకీయ నేత గృహంలో సామూహిక లైంగిక దాడి జరగడం కలకలం రేపింది. ఈ ఘటన�
లక్నో : యూపీలో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా ఘటనలో టీవీ చూసేందుకు తమ ఇంటికి వచ్చిన పొరుగింటి బాలిక (11)పై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన ఘటన మొయిన్పుర�
లక్నో : యూపీలో దారుణం చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో వీడియో అప్లోడ్ వ్యవహారం 22 ఏండ్ల బీసీ యువకుడి హత్యకు దారితీసింది. ప్రయాగరాజ్ జిల్లాలోని ఖులిబరి గ్రామంలో మంగళవారం అగ్ర కులానికి చెందిన వ్�
న్యూఢిల్లీ, జూలై 24: సమాజ్వాదీ పార్టీతో పొత్తుకు ఎంఐఎం సిద్ధమైంది. అయితే అందుకు ఓ షరతు విధించింది. యూపీలో ముస్లిం అభ్యర్థిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే ఎస్పీతో పొత్తుకు సిద్ధమేనని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒ
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తుకు సిద్ధమని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పదవి ముస్లింకు కేటాయిస