Ayodhya Ram Temple: 2024, జనవరి 22వ తేదీ నుంచి ఇప్పటి వరకు సుమారు 5.5 కోట్ల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. సాధారణ ప్రజలే కాదు.. వీఐపీలు కూడా అధిక సంఖ్
ఉత్తరప్రదేశ్లో నాలుగు నెలల క్రితం జరిగిన మహా కుంభమేళా తొక్కిసలాట ఘటనలో ఎంతోమంది అమాయక భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబాల్ని ఆదుకోవాల్సిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తన విధిని నిర్�
భారీ సంఖ్యలో భక్తులు మహా కుంభమేళాను సందర్శిస్తుండటంతో రవాణా సదుపాయాల కొరత, ఆకాశాన్నంటే ధరలు భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. చాలామంది భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించకుండానే వెనుదిరగాల్�
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు (Maha Kumbh) భక్తులు (pilgrims) పోటెత్తుతున్నారు. ఈ కుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 10 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ
విద్యుత్ పంపణీ సంస్థల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని తీసుకురావాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని దక్షిణాంచల్ విద్యుత్ వతరణ్ నిగమ్, పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగ�
ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం షాకిచ్చింది. తమ స్థిర, చరాస్తులను వెల్లడించని ఉద్యోగుల వేతనాలను నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ ఆస్తుల వివరాలను మానవ్ సంపద అనే పోర్టల్లో ప
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది.
హాథ్రస్లో తొక్కిసలాట ఘటనపై సిట్ మంగళవారం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. హాథ్రస్ ఘటనలో నిర్వహణాపరమైన లోపాలు ఉన్నాయని పేర్కొన్న నివేదిక.. ఇదే సమయంలో ఘటన వెనుక ‘భారీ కుట్ర’ కోణాన్ని క�
Ayodhya: అయోధ్యలోని కొత్తగా నిర్మించిన రామ్పాథ్ రోడ్లు కొద్ది పాటి వర్షానికే జలమయం అయ్యాయి. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఈ ఘటన పట్ల యూపీ సర్కారు సీరియస్ అయ్యింది. ఆరుగురు అధికారులను సస్పెండ్ చే�
హలాల్ సర్టిఫికేషన్తో అమ్మే అన్ని ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఇక నుంచి హలాల్ సర్టిఫికేషన్తో ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకం, తయారీ, నిల్వ, పంపిణీ లపై