KARIMNAGAR | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 11 : భూగర్భ జలాలు పెంపొందించేందుకు గతంలో అధికారులు చేసిన లక్షల వ్యయం వృథాగా మారుతోంది. భారీ సంఖ్యలో ఇంకుడు గుంతలు నిర్మించిన ఆధికారులు. క్రమేణా వాటి నిర్వహణను గాలికొదిలేశ
Union Budget 2024 | మధ్యంతర బడ్జెట్ (Union Budget 2024)పై సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పెదవి విరిచారు. ఇది నిరుపయోగ బడ్జెట్ అని, ప్రజల కోసం కాదని విమర్శించారు.
ఎప్పటిలాగే వచ్చారు.. పోయారు. తెచ్చిందేమీ లేదు. ఇచ్చిందేమీ లేదు. నాలుగు తిట్లు, నలభై అబద్ధాలు, నాలుగు వందల స్వోత్కర్షలు.. మొన్నటి హైదరాబాద్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం సారాంశమిది. దేశ ప్రధానమంత్ర�
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం నుంచి కనీసం రూపాయి కూడా తేనోడికే మాటలెక్కువ అని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ రాష్ట్ర బీజేపీ నేతలపై ధ్వజమెత్తారు. రాష్ర్టాన్న�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో సోమవారం ఏర్ప
ఏ అం శంపై ఏం మాట్లాడాలో కూడా అవగాహన లేని రాహుల్.. తెలంగాణకు ఏం చేస్తారని, కాం గ్రెస్కు ప్రజలు ఎందుకు మద్దతిస్తారని ఎంఐ ఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు
బీజేపీ నేతల పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని, పాదయాత్రను ప్రజలు నిరాకరిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సోమవారం జవహర్నగర్లో ముస్లిం సోదరులకు రంజాన్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మళ్�
తల్లి గర్భం నుంచి భూమ్మీదికి వచ్చినప్పుడు మానవుడి జీవితం మొదలవుతుంది. ప్రాణోత్క్రమణం జరిగి శరీర పతనంతో భూగర్భం చేరుకోవడంతో ఆ జీవితం పరిసమాప్తమవుతుంది. ఆ మధ్యకాలంలో మానవుడి ప్రశాంతతను కొల్లగొట్టడానిక�
నిత్యం ఎవరైనా సరే.. 6 నుంచి 8 గంటల పాటు అయినా నిద్రించాలని వైద్యులు చెబుతుంటారు. దాంతో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే నిర్దేశించిన సమయం కాకుండా రోజూ అంతకన్నా ఎక్కువ గంటలపాటు నిద్రించే వారు కూడా చాలా మందే ఉన్�