భారత్పై విధించిన 50 శాతం సుంకాలు మరో నాలుగు రోజుల్లో అమలులోకి రానున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్లో అమెరికా రాయబారిని (New Ambassador)ఆకస్మికంగా మార్చేశారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకూడదనే లక్ష్యంతోనే రష్యా చమురును కొనే అవకాశాన్ని భారత్కు ఇచ్చామని భారత్లోని అమెరికన్ రాయబారి ఎరిక్ గార్సెటి చెప్పారు. రష్యా చమురును భారత్ కొనడం వల్ల అంతర్జాతీయంగా చమ�
భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి దేశీ వంటకాలను టేస్ట్ చేస్తూ తన ఫుడ్ జర్నీకి సంబంధించిన వీడియోలను (Viral Video) సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేస్తుంటారు. లేటెస్ట్గా ఆయన బెంగాలీ వంటకాలను ఆ�
Hyderabad | హైదరాబాద్లో ఉండి పోయి రెండు, మూడేండ్ల తర్వాత వచ్చినోళ్లు.. అర్రే! ఇది హైదరాబాదేనా! అని ఆశ్చర్యపోతున్నారు. మనం అమెరికా, బ్రిటన్లో ఉన్నామా.. ఏంటి? అని ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతున్నారు. మొన్నటికిమొన్న తమ
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారత్కు అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి బిజీబిజీగా గడిపారు. ముంబైలో తన పర్యటన తీరును కండ్లకు కడుతూ ఆయన టూర్ విశేషాలను ట్విట్టర్లో షేర్ చేశారు.
భారత్లో అమెరికా రాయబారిగా లాస్ఏజెల్స్ మాజీ మేయర్, అధ్యక్షుడు జో బైడెన్ సన్నిహితుడైన ఎరిక్ గార్సెట్టీ (Eric Garcetti) ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగిన కార్యక్రమంలో ఆయనతో ఉపాధ్యక్షురాలు
Puneet Talwar | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన ప్రభుత్వంలో మొదటి నుంచీ భారతీయ మూలాలున్నవారికి ప్రాధన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరో ఇండియన్ అమెరికన్కు ఉన్నత బాధ్యతలను అప్పజెప్పారు. ఇండియన్ అమెరికన్ పు
వాషింగ్టన్: భారత్లో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలిస్ మేయర్ ఎరిక్ గార్సెటీని అధ్యక్షుడు జో బైడెన్ నియమించే అవకాశాలున్నాయని మీడియా వార్తలు వెలువడ్డాయి. భారత్లో అమెరికా రాయబారి పదవి గత జనవరి 20 నుంచి ఖాళీ�