రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛదనం పచ్చదనం’ మొక్కుబడిగా సాగుతున్నది. కనీస స్థాయిలో నిధులు విడుదల చే యకుండా పనులు ఎలా సాధ్యమని గ్రామ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. కార్యక్రమం లో అధికార పార్టీ ఎమ్మె
కరీంనగర్ అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.
స్వరాష్ట్రంలో అన్ని రంగాలు ప్రగతిలో దూసుకుపోతున్నాయి. పట్టణాలు సరికొత్తగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ భారీగా నిధులు వెచ్చించి అభివృద్ధి చేయడంతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. మౌలిక వసతుల
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
మురికి కాలువల శుద్ధి, చెత్తాచెదారం తొలగింపు విరివిగా క్రీడా ప్రాంగణాల ప్రారంభం ఆరోరోజూ జోరుగా పల్లె, పట్టణ ప్రగతి పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు నమస్తే తెలంగాణ న్యూస్ నెట్వర్క్, జూన్ 8: పల్లె, పట్టణ �
మొదటి రోజు ర్యాలీలు, గ్రామసభలు పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన ఒక్కరోజే 6 వేల టన్నుల చెత్త తొలగింపు కొత్తగా నాలుగు వేల నల్లా కనెక్షన్లు 102 క్రీడా ప్రాంగణాలు ప్రారంభం పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు హ
వికారాబాద్ : పచ్చదనం, పరిశుభ్రతే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం పరిగి మున్సిపల్ పరిధిలోని 11వ వార్డులో పట్టణ ప్రగతి
18 వరకు 15 రోజులు నిర్వహణ మండలాల్లో క్రీడా ప్రాంగణాలు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి ప్రజలు, నాయకుల భాగస్వామ్యం ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం హ�
మ్మెల్యే ఆరూరి | రాష్ట్రంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో నాలుగో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమంలా నిర్వహిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్
పట్టణ ప్రగతి | పట్టణ ప్రగతి ద్వారా మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో స్పష్టమైన మార్పు రావాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్. సత్యనారాయణ అన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి | సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పట్టణ ప్రగతి కార్యక్రామాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాల మున్సిపల్ చైర్�