ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. పార్టీపై ప్రజల్లో గూడుకట్టుకొన్న వ్యతిరేకత ప్రచార సమయంలో బయటపడుతుండటంతో కాషాయ పార్టీలో గుబులు మొదలైంది.
దాదాపు 147 రోజుల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ
Rahul is Fake Gandhi | ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్
లక్నో: నేరస్తులకు టికెట్లు ఇచ్చేందుకు ఎస్పీ, బీఎస్పీ మధ్య పోటీ నెలకొందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శించారు. ఈ నేరగాళ్లు ఎమ్మెల్యేలైతే తుపాకులు ఉత్పత్తి చేస్తారని ఆరోపించారు. వారికి �
UP Polls | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార బీజేపీ పార్టీ ఇప్పటి వరకు 194 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో ఒక్క ముస్లింకు సైతం టికెట్ ఇవ్వలేదు. ముస్లిం మెజారిటీ ఎక్కువగా ఉన్న పశ్చిమ
లక్నో: వచ్చే నెలలో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఎక్కువ స్థానాలతోపాటు దేశ రాజకీయాల్లో మార్పునకు దారి తీసే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కీలకం కానున్నాయి. దీంత�
లక్నో: ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సొంతగడ్డ. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బలమైన కోట. తూర్పు ఉత్తర ప్రదేశ్ లేదా పూర్వాంచల్లో ఒక ముఖ్యమైన కేంద్రం. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని గోరఖ�
BJP MLA | దేశంలో పలురాష్ట్రాల్లో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దేశం మొత్తం ఫోకస్ పెట్టింది. ఇక్కడ ఈసారి ఎవరు గెలుస్తారా? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక్కడ బీజేపీ వ్యతిరేకత �
లక్నో: ఎన్నికలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దాడులు జరుగుతాయని ఛత్తీస్గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్�
Aparna Yadav, Mulayam Singh Yadav's daughter-in-law, likely to join BJP today | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఈ సారి ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొంది. మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని