Governors | రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి నూతన గవర్నర్ల (Governors) ను నియమించారు. గోవా (Goa), హర్యానా (Haryana) రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ (Ladakh) కు కొత్త గవర్నర్�
కేంద్ర పాలిత ప్రాంతం జమ్ము కశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. ఆరేండ్ల తర్వాత రాష్ట్రపతి పాలన (President's Rule) ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీనిపై రాష్ట్రప్రతి ద్రౌపద
పార్లమెంట్లో బీఆర్ఎస్కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక�
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలంటూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఈ తీర్మానాన్ని ప్రతిపక్ష డీఎంకే సభ్యులు ప్రవేశపెట్టారు. పుదుచ్చేరికి ర�
Jammu Kashmir | అందాల కశ్మీరం ఓ ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానుంది. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక శక్తులు, అతివేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు గల దేశాల అధినేతలు కలిగిన జీ 20 కూటమి శిఖరాగ్ర సమావేశానికి జమ�
కేంద్రం కక్షసాధింపు విధానాలను ఎండగట్టె శివసేన నేత సంజయ్రౌత్ తాజాగా మరో బాంబు పేల్చారు. ముంబైను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ఈ కుట్రలో సూత్రధారి, పాత్రధారి బీజేపీనే
శ్రీనగర్: కేంద్ర పాలితప్రాంతం జమ్ముకశ్మీర్లో సరికొత్త అధ్యాయం మొదలయ్యింది. ప్రజల చిరకాల కోరిక సాకారమయ్యింది. శ్రీనగర్ నుంచి తొలి నైట్ ఫ్లైట్ నిన్న టేక్ఆఫ్ అయ్యింది. శుక్రవారం రాత్రి 7.15 గంటలకు శ్ర
ముంబై, మార్చి 16: కర్ణాటకలోని బెళగావిలో మరాఠా భాష మాట్లాడే వారిపై దాడులు పెరుగుతున్నాయని, కాబట్టి ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని శివసేన డిమాండ్ చేసింది. మరాఠా మాట్లాడేవారే లక్ష్యంగా క�