గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవాల్సినవి. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే.. మనకు గౌరవమిస్తారు. బీజేపీ నేతల తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. వారేమో ప్రొటోకాల్ పాటించరు.
రాజ్యసభలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: కేంద్రంలోని వివిధ శాఖల్లో 8.72 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖాళీల వివరాలను కేంద్ర సిబ్బంది వ్�
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నాలుగు దేశాలతో ఆరు ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ ఒప్పందం ప్రకారం 2021 నుంచి 2023 మధ్య కాలంలో విదేశీ శాటిలైట్లను ఇస్�
ISRO SSLV Project | ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ప్రైవేట్ భాగస్వామ్యంతో స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ను అభివృద్ధి చేస్తున్నది. ప్రైవేటు భాగస్వామ్యంతో
న్యూఢిల్లీ: పాకిస్థాన్ డ్రోన్లు మానవ ప్రాణాలకు ముప్పు కలిగించే పేలుడు పదార్థాలను మోసుకెళ్తుండగా, భారత డ్రోన్లు కోవిడ్ యోధుడి పాత్ర పోషించి ప్రాణాలను రక్షించే వ్యాక్సిన్లు, మందులను మోసుకెళ్తున్న�