Employees | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సర్కారు శుభవార్త చెప్పింది. సంవత్సరంలో 30 రోజులు అదనంగా సెలవులు తీసుకోవచ్చని చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్ట్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో ప్రకటించారు. ఉద్యోగులు
చంద్రయాన్-4 మిషన్ ప్రయోగం 2027లో జరుగుతుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పీటీఐ వీడియోస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చంద్రుని ఉపరితలంలోని శిలలను భూమికి తేవడమే ఈ
Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు �
Rajouri : రాజౌరీలో 17 మంది అంతుచిక్కని వ్యాధితో మృతిచెందారు. ఆ మృతుల శరీరాలకు నిర్వహించిన పరీక్షల్లో.. కాడ్మియం ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ఇంకా పూర్తి అధ్యయనం జరుగుతున్నది.
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్లుగా నియమితులవుతున్న వారిలో దాదాపు సగం మంది జనరల్ క్యాటగిరీ నుంచే ఉంటున్నారు. మిగతా సగం మంది ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. 2018 నుంచి 2022 మధ్యకాలంలో ఐఏఎస్, ఐపీఎస్ అయినవారిలో జనరల్ క్�
Space Station | అంతరిక్షరంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త విజయాలను సాధిస్తూ వస్తున్నది. తాజాగా కేంద్ర సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. 2035 నాట�
పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు కేంద్ర శాస్త్ర, సాంకేతికశాఖ మంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ తెలిపారు. గ్రీన్వర్క్స్ బయో, సీఎస్ఐఆర్ - ఐఐసీటీ సహకారంతో సింగిల్ యూజ్ ప
కేంద్ర ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణ వయసులో మార్పులు చేసే ప్రతిపాదన పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ �
Jitendra Singh | జమ్ముకశ్మీర్ ప్రజలు తమకు స్వయం ప్రతిపత్తి కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేయడంతో సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
చంద్రయాన్, మంగళ్యాన్లతో సామాన్యులను సైతం సైన్స్ వైపు ఆకర్షించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఆర్థిక మద్దతు అంతంత మాత్రంగానే ఉంది. 2014-2024 మధ్య కాలంలో మన దేశ జీడీపీకి అంతరిక్ష రంగం నుంచి 60 బిలియన్�
పదవీ విరమణ చేసే కేంద్ర ప్రభుత్వోద్యోగుల కోసం కొత్త సరళీకృత పింఛను దరఖాస్తు ఫారాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శుక్రవారం ఆవిష్కరించారు. 9 వేర్వేరు ఫారాలను కలిపి, ఒకే ఫారంగా రూపొందించారు.
గగన్యాన్ మిషన్ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)కు వెళ్లబోతున్నారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు చెప్పారు.
1592 మంది అసిస్టెంట్ సెక్షన్ అధికారులకు(ఏఎస్ఓలు) ఒకేసారి సెక్షన్ ఆఫీసర్లుగా కేంద్రం పదోన్నతి కల్పించింది. ఈ నిర్ణయం అడ్హక్ ప్రాతిపదికన వెంటనే అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర ప్రసాద్ మంగ�
ఒకవైపు రాష్ట్ర బీజేపీ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తుండగా... మరోవైపు ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులే అవన్నీ అబద్ధాలంటూ... తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్ డిమాండ్ మేరక�