Suresh Gopi : ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో పలు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని విపక్షాలు భగ్గుమన్నాయి.
Nirmala Sitharaman | 2024 బడ్జెట్పై విపక్షాల ఆరోపణలకు విత్త మంత్రి నిర్మలమ్మ ధీటుగా బదులిచ్చారు. బడ్జెట్లో ఏ రాష్ట్రాన్నీ విస్మరించలేదని (No state ignored) స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రసంగంలోనే అన్ని రాష్ట్రాల పేర్లను చెప్పలేమ�
Lok Sabha | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు వరుసగా మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే నిన్న ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్పై చర్చ ప్రారంభించారు.
INDIA parties | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ (Union Budget 2024) పై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి (INDIA parties) నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
‘నా ఘర్ కే నా ఘాట్ కే’ అనేది హిందీ సామెత. తెలుగులో దీని అర్థం ‘రెంటికి చెడ్డ రేవడి’ అని. కేంద్ర బడ్జెట్ చూశాక తెలంగాణ పరిస్థితి అచ్చంగా అలానే తయారైంది.
కొత్త బడ్జెట్లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, సాగు ఉత్పాదకత పెంచడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లక్ష్యాలతో నిధుల కేటాయింపులు చేసినట్టు ఆర్థిక మ�
మోదీ 3.0 ప్రభుత్వం ఆహార, ఎరువులు, వంట ఇంధనంపై ఇచ్చే సబ్సిడీల్లో భారీగా కోత విధించింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎరువులు, ఇంధనం, ఆహార పదార్థా
అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ముందు తాయిలాలు ప్రకటించడం సర్వసాధారణం. కానీ, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన బడ్జె
కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రహదారులకు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ను ప్రకటించినప్పటికీ దీనివల్ల ప్రయోజనం ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ.
2024-25 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.90,958.63 కోట్లు కేటాయిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. ఇది గత ఏడాదితో పోల్చితే 12.96 శాతం ఎక్కువ అని వెల్లడించారు. 2023-24లో కేంద్రం రూ.80,517.62 కోట్లు కేటాయించ
కొత్త బడ్జెట్లో కేంద్రం భారతీయ రైల్వేకు రూ.2.62 లక్షల కోట్లు కేటాయించింది. రైల్వే అనే పదాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 83 నిమిషాల బడ్జెట్ ప్రసంగంలో ఒక్కసారి మాత్రమే పలకడం గమనార్హం.
బడ్జెట్లో కేంద్రం గృహ నిర్మాణానికి రూ.2.2 లక్షల కోట్ల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద వచ్చే ఐదేండ్లలో పట్టణాల్లోని 1 కోటి పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఇండ్లు నిర్మించాలని